జిల్లా-వార్తలు

  • Home
  • పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌ఒల ఫోన్‌ నంబర్లు

జిల్లా-వార్తలు

పోలింగ్‌ కేంద్రాల్లో బిఎల్‌ఒల ఫోన్‌ నంబర్లు

Dec 20,2023 | 20:25

 ప్రజాశక్తి-విజయనగరం :  ప్రతీ పోలింగ్‌ స్టేషన్లో బిఎల్‌ఒ పేరు, ఫోన్‌ నంబర్లు డిస్‌ప్లే చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఓటర్లు తమ సందేహాలను నివృత్తి…

మెడికల్‌ రిప్‌ల సమ్మె

Dec 20,2023 | 20:23

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  మందుల ధరలు తగ్గించాలని, మందులపై జిఎస్‌టి ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) పిలుపు మేరకు ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌…

సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మె

Dec 20,2023 | 20:22

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి…

ఉన్నత చదువుల్లో స్ఫూర్తికావాలి

Dec 20,2023 | 20:20

  ప్రజాశక్తి-విజయనగరం :  విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులకు ఆర్థిక సహాయం విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో…

రసవత్తరంగా మహిళా రాష్ట్ర కబడ్డీ పోటీలు

Dec 20,2023 | 20:19

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  నగరంలోని మహిళా పార్కులో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి నేతృత్వంలో ప్రారంభమైన ఈ పోటీల్లో…

మహిళలు పారిశ్రామికంగా ఎదగాలి

Dec 20,2023 | 20:18

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, అందుబాటు లో ఉన్న వనరులను వినియోగించుకుంటూ జిల్లా అవసరాలకు తగ్గట్టుగా వ్యాపారాలను విస్తరించుకోవాలని జిల్లా…

క్రీడా పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Dec 20,2023 | 20:17

  ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి…

ఇంధన పొదుపు బావి తరాలకు వెలుగు

Dec 20,2023 | 20:16

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   ఈనెల14 నుంచి 20 తేదీ వరకు వారం రోజులుగా ఎపి ఇపిడిసి ఎల్‌ అధ్వర్యంలో జరిగిన ఇంధన పొదుపు వారోత్సవాలు బుధవారంతో…

పివిటిజి గ్రామాలకు విద్యుత్‌ కల్పనకు సర్వే

Dec 20,2023 | 20:01

పార్వతీపురం : తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఇపిడిసిఎల్‌) సంచాలకులు (ఆపరేషన్‌) బి.రమేష్‌ బుధవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పర్టిక్యులర్లి…