జిల్లా-వార్తలు

  • Home
  • పాత్రికేయ కుటుంబాలకు ఎపిడబ్ల్యూజెఎఫ్‌ ఆర్థిక సాయం

జిల్లా-వార్తలు

పాత్రికేయ కుటుంబాలకు ఎపిడబ్ల్యూజెఎఫ్‌ ఆర్థిక సాయం

May 4,2024 | 22:56

ప్రజాశక్తి – కాకినాడ ఇటీవల కాలంలో జిల్లాలో పలువురు పాత్రికేయులు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు అంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యూ జెఎఫ్‌) ఆర్థిక…

విద్యార్థులకు నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌

May 4,2024 | 22:56

తెనాలిరూరల్‌: స్థానిక కొత్తపేట ఎస్‌ ఆర్‌ఎస్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సిసి విద్యార్థులు ప్రతి ఏటా అం దించే క్యాడేట్‌ వెల్ఫేర్‌ సొసైటీ జాతీయ స్కాలర్‌…

ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థి

May 4,2024 | 22:55

ప్రజాశక్తి – కోటనందూరు తుని శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌ లో యుకెజి విద్యార్థి బి.రియాన్ష్‌ ఇండియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించా డు. ఐదు సంవత్సరాల…

టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం

May 4,2024 | 22:53

ప్రజాశక్తి – గండేపల్లి టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం మండలంలోని జెడ్‌ రాగంపేటలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ,…

ఎపిలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలి

May 4,2024 | 22:49

దర్శకులు ఉమామహేశ్వరరావు, భరత్‌ పారేపల్లి ను సత్కరిస్తున్న డాక్టర్‌ కొత్తమాసు శ్యామ్‌ ప్రసాద్‌, దర్శకులు దిలీప్‌ రాజా తెనాలిరూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ లో సినీ పరిశ్రమ అభివృద్ధి పూర్తి…

పాలకొల్లు.. నమస్యలు కోకొల్లాలు

May 4,2024 | 22:29

నియోజకవర్గంలో నానాటికీ పేరుకుపోతున్న వైనం తాగు, సాగు నీటికి తప్పని ఇబ్బందులు వేధిస్తోన్న మురుగు, రోడ్లు, డంపింగ్‌యార్డ్‌ సమస్యలు ట్రాఫిక్‌ సమస్య జఠిలమే పాలకొల్లు నియోజకవర్గంలో ఉద్దండులైన…

అభ్యర్థుల కుటుంబీకుల ప్రచారం

May 4,2024 | 21:57

సెంట్రల్‌ సిపిఎం అభ్యర్థి సతీమణి ప్రచారం ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబూరావు సతీమణి చిగురుపాటి సునంద సెంట్రల్‌ నియోజకవర్గం 61 డివిజన్‌…

పోలీసుల కవాతు

May 4,2024 | 21:56

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా శనివారం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫ్లాగ్‌ మార్చ్‌…

ఆకట్టుకుంటున్న చార్మినార్‌ ఎగ్జిబిషన్‌

May 4,2024 | 21:55

నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చార్మినార్‌ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ వ్యాపారవేత్త బబ్బూరి భూపాల్‌ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. చార్మినార్‌ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌…