జిల్లా-వార్తలు

  • Home
  • సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి

జిల్లా-వార్తలు

సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి

Dec 11,2023 | 00:37

సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డిప్రజాశక్తి-శ్రీకాళహస్తి: కత్రిమ మందుల వాడకం ద్వారా వచ్చే దిగుబడి కంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చే పంట ఆదాయం అధికమనీ,…

తిరుపతి అబ్బాయి.. యుకె అమ్మాయి…ఖండాంతరాలు దాటిన ప్రేమపె

Dec 11,2023 | 00:35

తిరుపతి అబ్బాయి.. యుకె అమ్మాయి…ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లిప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళుత్తున్న మన తెలుగు కుర్రాళ్లు..…

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా జెసి బాలాజీ బదిలీ

Dec 11,2023 | 00:33

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా జెసి బాలాజీ బదిలీ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా జాయింట్‌…

Dec 11,2023 | 00:27

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌ అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్‌ బస్సు డ్రైవర్ల సమస్యలు…

బాధితుడికి రూ.80వేల ఆర్థిక సహాయం

Dec 11,2023 | 00:27

ప్రజాశక్తి -కొత్తకోట:ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన నిరుపేద విద్యా వేత్త పడమటి శ్రీనివాసరావు కుటుంబానికి కొత్తకోటకు చెందిన కొత్తకోట ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సభ్యులు (కెఈఏ) సుమారు రూ.80…

బల్క్‌ డ్రగ్‌ పార్కు నక్కపల్లిలో ఏర్పాటు తగదు

Dec 11,2023 | 00:25

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి ప్రాంతంలో బల్క్‌ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేసి డంపింగ్‌ యార్డ్‌ గా మార్చొద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం.అప్పలరాజు తెలిపారు. మండలంలోని రాజయ్యపేటలో…

కార్పెంటర్లకు కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తా

Dec 11,2023 | 00:25

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : విశ్వబ్రాహ్మణులకు అందుబాటులో ఉంటానని. కార్పెంటర్లకు కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తానని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు హామీ…

అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలి

Dec 11,2023 | 00:24

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఒంగోలు నగర అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌…

చాపరాయిలో పర్యాటకుల సందడి

Dec 11,2023 | 00:21

చాపరాయి వద్ద పర్యాటకులు ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకుల తాకిడితో చాపరాయి జలపాతంలో పర్యాటకుల ఆటపాటలతో సందడి…