జిల్లా-వార్తలు

  • Home
  • దేశాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ కృషి ఎనలేనిది

జిల్లా-వార్తలు

దేశాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ కృషి ఎనలేనిది

May 21,2024 | 18:51

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ రాజీవ్‌ గాంధీ 33వ వర్థంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది.…

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

May 21,2024 | 18:02

ప్రజాశక్తి – ఏలూరు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడంపై జిల్లా అధికారులు ఎం.ముక్కంటి, ఎన్‌ఎస్‌.కృపావరం విద్యుత్‌ శాఖ…

కౌంటింగ్‌ సమయంలో సమన్వయం పాటించాలి

May 21,2024 | 17:06

బోడసకుర్రు లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసు అధికారులు ప్రజాశక్తి-అమలాపురం ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజలు సమన్వయం పాటించాలని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్‌పి శ్రీధర్‌ ఆదేశాలతో…

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

May 21,2024 | 17:04

రాజీవ్‌ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయము నందు మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ…

జూన్ 1 నాటికి కౌంటింగ్ ఏజెంట్ల పేర్లు ఇవ్వాలి

May 21,2024 | 16:58

కౌంటింగ్ హాల్ లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు : జెసి

May 21,2024 | 16:50

ప్రజాశక్తి-కాకినాడ : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌, పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి అధికారులను…

విత్తన వేరుశనగను పరిశీలించిన ఏవో

May 21,2024 | 16:26

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : మండల పరిధిలోని వేపచెర్ల, బి.యాలేరు, సనప రైతు భరోసా కేంద్రాలలో సబ్సిడీ విత్తన వేరుశనగ నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి జి.సుచరిత పరిశీలించారు.…

త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోంది :మాజీ మంత్రి అమరనాథరెడ్డి

May 21,2024 | 16:01

ప్రజాశక్తి-వికోట(చిత్తూరు) : రాష్ట్రంలో త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. మండల…

వేసవి శిబిరంలో రోబోటిక్స్‌పై అవగాహన

May 21,2024 | 15:59

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపు 11వ రోజు మంగళవారం విద్యార్థులకు రోబోటిక్స్‌ ప్రాథమిక…