జిల్లా-వార్తలు

  • Home
  • ఒకే ఈతలో రెండు దూడలు

జిల్లా-వార్తలు

ఒకే ఈతలో రెండు దూడలు

Jan 4,2024 | 20:25

ప్రజాశక్తి – మొగల్తూరు మొగల్తూరు పంచాయతీ పరిధి పెదగొల్లగూడెంలో పట్టపు రామకృష్ణకు చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. రామకృష్ణ తన ఇంటి వద్ద…

సేవల్లో ఎస్‌ఆర్‌కెఆర్‌కు ప్రథమ స్థానం

Jan 4,2024 | 20:23

ప్రజాశక్తి – కాళ్ల ఇంజినీరింగ్‌ కళాశాలలు దత్తత గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏయూలో మొదటి స్థానంలో నిలిచిందని…

గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం

Jan 4,2024 | 17:54

ప్రచారం చేస్తున్న దృశ్యం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్‌:ఒక్కడే ఒంటరిగా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం, 1వ డివిజన్‌ 3,…

ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం : నారాయణ

Jan 4,2024 | 17:52

మాట్లాడుతున్న నారాయణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం : నారాయణ ప్రజాశక్తి – నెల్లూరు అర్బన్‌రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమిని గెలిపించుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు…

బకాయిల సాధన కోసం యుటిఎఫ్‌ 12 గంటల ధర్నా

Jan 4,2024 | 17:20

ప్రజాశక్తి – కాకినాడ : ఆర్థిక బకాయిలు చెల్లించాలంటూ యుటిఎప్‌ ఆధ్వర్యంలో గురువారం 12 గంటల ధర్నా చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షలు నగేష్‌ ధర్నా శిబిరాన్ని…

అమ్మోరు రూపంలో అంగన్వాడీల వినూత్న నిరసన

Jan 4,2024 | 16:17

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని, తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని,గ్రాట్యుటీ చెల్లించాలని పలు డిమాండ్లతో కూడిన…

చెత్త తరలింపు అడ్డుకున్న కార్మికులు

Jan 4,2024 | 15:59

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ : నగరంలోని కొత్త ఊరిలో మొదటి రోడ్డు ట్యాంకు వద్ద చెత్తాచెదారాలను జెసిబి యంత్రాలతో ఎక్కించే ట్రాక్టర్ల ద్వారా తరలించాలన్న ప్రయత్నాలను గురువారం…

పీఏబీఆర్‌ డ్యామ్‌ వద్ద మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 4,2024 | 15:53

 ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నగర ప్రజలకు తాగునీటిని అందించే పీఏబీఆర్‌ తాగునీటి స్కీం లో భాగమైన డ్యామ్‌ వద్ద గురువారం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

ఆడపిల్లల్ని కాపాడుకుందాం : ఎంఈఓ

Jan 4,2024 | 15:46

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, సమాజం పైన, ప్రభుత్వం మీద ఉందని ఎంఈఓ-2 నాగేశ్వరరావు అన్నారు. కడియం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎం…