జిల్లా-వార్తలు

  • Home
  • జనగళం సభకు తుది దశలో ఏర్పాట్లు

జిల్లా-వార్తలు

జనగళం సభకు తుది దశలో ఏర్పాట్లు

Mar 15,2024 | 22:43

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పత్తిపాటి పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట : మండలంలోని బొప్పూడిలో టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఉమ్మడి బహిరంగ సభ (జనగళం)కు…

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Mar 15,2024 | 22:43

విలేకర్లకు వివరాలు చెబుతున్న డిఇఒ ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 18వ తేదీ నుండి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ…

అడ్డగోలుగా చేపట్టిన అక్రమ బదిలీలను తక్షణమే రద్దు చేయాలి : యుటిఎఫ్‌

Mar 15,2024 | 22:41

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సిఫార్సు బదిలీలు, లక్షలాది రూపాయిల చేతులు మారడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు బదిలీలు వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా…

మేల్కొంటే కంపెనీలకు భారీ మూల్యమే

Mar 15,2024 | 23:01

సదస్సులో మాట్లాడుతున్న పల్నాడు జెసి శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ అన్నారు. ప్రపంచ…

పల్నాడు జిల్లా ప్రభుత్వాస్పత్రికి రూ.30 లక్షలతో ఇఎన్‌టి పరికరాలు

Mar 15,2024 | 22:38

పరికరాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ శివశకర్‌, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం సమీపంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రూ.30…

క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి

Mar 15,2024 | 22:20

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ శ్రీను నాయక్‌ ప్రజాశక్తి-ఆలమూరు విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ అన్నారు. మండలంలోని కొత్తూరు సెంటర్‌ ప్రభుత్వ…

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Mar 15,2024 | 22:18

ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు ప్రజాశక్తి-కొత్తపేట మండలంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఇఒ ఎం.హరి ప్రసాద్‌ తెలిపారు. మండలంలో 940 మంది రెగ్యులర్‌…

పూడికతీతకు సన్నద్ధం కావాలి

Mar 15,2024 | 22:15

సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఇతర ఉన్నతాధికారులు ప్రజాశక్తి-అమలాపురం కోనసీమ జిల్లా డెల్టా వ్యాప్తంగా పంట కాలువలు మూసివేసిన సమయంలో కాలువలు పూడికతీత పనులు ప్రారంభించే విధంగా ముందుగా…

ఎన్నికల విజయవంతానికి అందరి సహకారం అవసరం

Mar 15,2024 | 22:09

 ఇవిఎంను పరిశీలిస్తున్న అధికారులు                          ధర్మవరం టౌన్‌ : రాబోవు సాధారణ ఎన్నికల విజయవంతానికి అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని, ఇందుకుగాను ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్‌…