జిల్లా-వార్తలు

  • Home
  • పేదల ఆరోగ్యానికి మరింత భరోసా

జిల్లా-వార్తలు

పేదల ఆరోగ్యానికి మరింత భరోసా

Dec 18,2023 | 17:02

లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే కాటసాని తదితరులు పేదల ఆరోగ్యానికి మరింత భరోసా – కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ…

జన సముద్రంగా నర్సీపట్నం

Dec 18,2023 | 16:53

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో నర్సీపట్నం ప్రధాన రహదారులు ఎర్ర జెండాలతో జన సముద్రంగా మారింది. 7వ రోజు నిరసన లో భాగంగా ఆర్‌డిఓ…

విజయనగరంలో అంగన్వాడీల ఉగ్రరూపం

Dec 18,2023 | 16:15

తాళాలు పగలు కొట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుంటే జగనన్నకు తగిన గుణపాఠం ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్సు యూనియన్…

మహిళలను రోడ్డు పైకి లాగడం శోచనీయం

Dec 18,2023 | 15:41

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీ మహిళాలను వైకాపా ప్రభుత్వం రోడ్డుపైకి లాగడం శోచనీయమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి,…

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలి

Dec 18,2023 | 15:37

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్…

అంగన్వాడీల మానవహారం

Dec 18,2023 | 15:27

ప్రజాశక్తి-కడప అర్బన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ పార్కు రోడ్డులో మానవహారం నిర్వహించారు.…

మనుధర్మ సిద్ధాంతంతో కొందరికే చదువు

Dec 18,2023 | 15:23

మెడికల్ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు పాటించడం లేదు. మేధావులకు కేంద్రాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మార్చారు కేరళ వామపక్ష ప్రభుత్వం 94 శాతం అక్షరాస్యత సాధించింది…

ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలతో చర్చలు జరపాలి

Dec 18,2023 | 15:16

ప్రజాశక్తి-పోరుమామిళ్ల : అంగన్వాడీల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు యన్ భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు 7వ రోజు నిరసన…

భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం

Dec 18,2023 | 15:12

ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని…