జిల్లా-వార్తలు

  • Home
  • ఉత్తమ ఫలితాల కోసం దత్తత విధానం

జిల్లా-వార్తలు

ఉత్తమ ఫలితాల కోసం దత్తత విధానం

Feb 19,2024 | 00:14

పదో తరగతి పరీక్షలు ఎంత మంది రాయనున్నారు? ఏర్పాట్లు ఏమిటి? జిల్లా వ్యాప్తంగా 127 సెంటర్లలో 30,169 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌…

వాలంటీర్‌ వ్యవస్థతో పాలనా సౌలభ్యం

Feb 19,2024 | 00:13

పిడుగురాళ్ల: వాలంటీర్‌ వ్యవస్థతో పాలనా సౌలభ్యం సులభతరం అవుతుందని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు…

చిత్తూరు టికెట్‌ గురజాలకే..?

Feb 19,2024 | 00:12

చిత్తూరు టికెట్‌ గురజాలకే..?ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: అధికార పార్టీ వైసిపి చిత్తూరు నియోజకవర్గ బరిలో దింపిన ఎంసీ విజయానందరెడ్డికి ధీటైన వ్యక్తిగా గురజాల జగన్మోహన్‌ను టిడిపి అభ్యర్థిగా…

కన్నుల నిండుగా.. పిల్లల పండుగ..

Feb 19,2024 | 00:11

జానపద నృత్య ప్రదర్శనలో విద్యార్థినులు ప్రజాశక్తి-గుంటూరు : ఆదరణ తగ్గుతుందుకున్న కోలాటానికి ప్రాణం పోస్తూ… జానదపద నృత్యాలు… దేశభక్తి గేయాలు… వ్యర్థ పదార్థాలతో ఉపయోగపడే పరికరాల తయారీ……

కాంపౌండర్లు, నర్సుల సమస్యలపై వినతి

Feb 19,2024 | 00:10

ప్రత్తిపాటి పుల్లారావుకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు చిలకలూరిపేట: రాష్ట్రంలో వివిధ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు ఏడు లక్షలకు పెగా కాంపౌండర్‌, నర్సులుగా పని చేస్తున్నారని రాబోయే కాలంలోనైనా…

ఎన్నికల ప్రక్రియలో తలమునకలు

Feb 19,2024 | 00:08

శిక్షణలో పోలీసు సిబ్బంది ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మండల స్థాయిలో బదిలీల ప్రక్రియ దాదాపుగా…

తాగునీటిని నిరంతరం పరీక్షించాలి : కలెక్టర్‌

Feb 19,2024 | 00:07

శారదా కాలనీలో ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ కీర్తి ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో తాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్‌ శ్యాంపిల్స్‌ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అందించాలని…

రెంటచింతలలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత

Feb 19,2024 | 00:06

ప్రజాశక్తి – రెంటచింతల : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతకు పేరుగాంచిన రెంటచింతలలో ఆదివారం పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇంత అధిక ఉష్ణోగ్రత…

ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్‌ టెస్ట్‌ కు విశేష స్పంద

Feb 19,2024 | 00:01

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలోని పాడేరు డివిజన్లో ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌కు విశేష…