జిల్లా-వార్తలు

  • Home
  • ఏలూరులో గణతంత్ర వేడుకలు

జిల్లా-వార్తలు

ఏలూరులో గణతంత్ర వేడుకలు

Jan 26,2024 | 13:32

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : 75వ గణతంత్ర వేడుకలు జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ముఖ్య…

కాకినాడలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Jan 26,2024 | 13:01

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో…… ప్రజాశక్తి-కాకినాడ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్…

కలెక్టరేట్ వద్దకు ధర్నాస్థలి మార్చాలి

Jan 26,2024 | 12:52

సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు జాతీయ జెండాతో నిరాహార దీక్ష ప్రజాశక్తి-కాకినాడ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని ఉప్పు టేరు ధర్నాస్థలిని…

కొత్తపేట ఆర్డీవో ముక్కంటికి ఉత్తమ సేవా పురస్కారం

Jan 26,2024 | 12:45

కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం ప్రజాశక్తి-కొత్తపేట : కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది.…

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం

Jan 26,2024 | 14:07

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : 75వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని జాతీయ…

ఉత్తమ ఏఈ అవార్డు అందుకున్న గిరిధర్

Jan 26,2024 | 12:39

ప్రజాశక్తి-బి.కొత్తకోట : 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య  జిల్లా బి.కొత్తకోట మండల విద్యుత్ శాఖ ఏ.ఈ గిరిధర్ శుక్రవారం ఉత్తమ ఏ.ఈ అవార్డు అందుకున్నారు. గత…

ఆటోని ఢీ కొన్న బస్సు

Jan 26,2024 | 12:37

ప్రజాశక్తి-చిలకలూరిపేట : మండలము లింగంకుంట్ల వద్ద ఆర్.టి.సి.బస్సు మండల పరిధిలో గల ఏలూరు గ్రామం నుంచి కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీ కొనటంతో ఆటోలో ఉన్న…

టిడిపిలోనే బిసిలకు ప్రాధాన్యం

Jan 26,2024 | 00:25

ప్రజాశక్తి-కురిచేడు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బిసిలకు అత్యధిక ప్రాధాన్యత లభించిం దని, అలాంటి ప్రాధాన్యత మళ్లీ కావాలంటే టిడిపిని అధికారం లోకి తేవాల్సిఉందని, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌…

సిట్‌ వేసి భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

Jan 26,2024 | 00:22

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిట్‌ వేసి విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ పిసి కేశవరావు డిమాండ్‌…