జిల్లా-వార్తలు

  • Home
  • కుళాయిలు ప్రారంభం

జిల్లా-వార్తలు

కుళాయిలు ప్రారంభం

Mar 1,2024 | 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 30వ డివిజన్‌ ధర్మపురిలో ఏర్పాటుచేసిన కుళాయి కనెక్షన్లను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ పతివాడ…

43,209 మందికి రూ.30.31 కోట్ల లబ్ధి

Mar 1,2024 | 20:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో విద్యార్థులకు అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫీజుల చెల్లింపు కోసం జగనన్న విద్యాదీవెన పథకం కింద ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌…

నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 1,2024 | 20:27

ప్రజాశక్తి-విజయనగరంకోట : ఈనెల 3న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన…

బిందు సేద్యంపై అవగాహన కలిగించాలి

Mar 1,2024 | 20:26

ప్రజాశక్తి-విజయనగరం : వరి పంట తప్ప మిగిలిన అన్ని పంటలనూ బిందుసేద్యం ద్వారా సాగు చేయవచ్చని, రైతులకు ఈ విషయంపై అవగాహన కలిగించి డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా…

టిడిపి కేడర్లో అయోమయం

Mar 1,2024 | 20:25

ప్రజాశక్తి – జామి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి కేడర్‌లో అయోమయం నెలకొంది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు గాను ఇటీవల ఐదు నియోజకవర్గాల్లో టిడిపి-జనసేన ఉమ్మడి…

మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ టవర్లు

Mar 1,2024 | 20:24

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వివిధ టెలికాం సంస్థల ద్వారా మొబైల్‌ సిగల్స్‌ అందని మారుమూల ప్రాంతాల్లో సెల్‌ టవర్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి టెలికాం…

తొలిరోజు ప్రశాంతం

Mar 1,2024 | 20:23

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే…

ఎన్నికల్లో ప్రత్యేకహోదా, విభజన హామీలు ఎజెండాగా ఉండాలి : వైసిపి, టిడిపి, జనసేన విధానం వెల్లడించాలి  : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు 

Mar 1,2024 | 18:29

 మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో జెఎసి నాయకులను పరామర్శిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – మంగళగిరి …

రాజ్యాంగంపై అవగాహన సదస్సు

Mar 1,2024 | 17:18

ప్రజాశక్తి-కర్నూల్ : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రస్తుత సమాజంలో వున్న రాజ్యాంగం పై అవగాహన…