జిల్లా-వార్తలు

  • Home
  • పాత తహశీల్దారు కార్యాలయాన్ని వినియోగంలోకి తేవాలి

జిల్లా-వార్తలు

పాత తహశీల్దారు కార్యాలయాన్ని వినియోగంలోకి తేవాలి

Dec 7,2023 | 23:06

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని బ్రిటిష్‌ కాలంలో నిర్మించబడి శిథిలావస్థకు చేరిన కనిగిరి పాత తహశీల్దారు కార్యాలయాన్ని గురువారం కనిగిరి ఆర్డీవో జాన్‌ ఇర్విన్‌తో కలిసి కనిగిరి మున్సిపల్‌…

ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసులపై విచారణ

Dec 7,2023 | 22:57

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలంలో ఇటీవల నమోదైన ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ కేసులను ఒంగోలు డిఎస్‌పి వి. నారాయణస్వామి రెడ్డి గురువారం విచారించారు. తొలుత పంచాయతీ కార్మికుడు నరసింహపై…

పులి వెంకటరెడ్డికి నివాళి

Dec 7,2023 | 22:55

ప్రజాశక్తి-కనిగిరి : కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి పులి వెంకటరెడ్డి 23వ వర్ధంతి కుటుంబ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పులి వెంకటరెడ్డి…

పెండింగ్‌ క్లెయిమ్స్‌ను పూర్తి చేయాలి

Dec 7,2023 | 22:54

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్‌ క్లెయిమ్స్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆర్‌డిఒ విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆర్‌డిఒ కార్యాలయంలో గురువారం…

కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలి : దామచర్ల

Dec 7,2023 | 22:52

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకుల్లో మనస్పర్ధలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పని చేసి గూడూరి ఎరిక్షన్‌బాబును గెలిపించుకుందామని…

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Dec 7,2023 | 22:51

ప్రజాశక్తి -కొండపి : తుపాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు కోరారు. సిపిఎం…

కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం

Dec 7,2023 | 22:50

ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బూచేపల్లివెంకాయమ్మ సుబ్బారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లివెంకాయమ్మ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

Dec 7,2023 | 22:49

పలాస : పోస్టర్‌ను అందజేస్తున్న గౌతు శిరీష ప్రజాశక్తి- పలాస వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర ప్రధాన…

వికలాంగులకు వాహనాలు

Dec 7,2023 | 22:47

బైక్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ ప్రజాశక్తి- రణస్థలం స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ సామజిక బాధ్యతలో భాగంగా మండలంలో ముగ్గురు వికలాంగులకు…