జర్నలిస్టుల స్థలాల ప్రక్రియను పూర్తి చేయాలి
ప్రజాశక్తి – కాకినాడ జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు…
ప్రజాశక్తి – కాకినాడ జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు…
కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేస్తున్న వామపక్ష నాయకులు ప్రజాశక్తి- పలాస కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లాభం తప్ప రైతులకు,…
ప్రజాశక్తి – కాకినాడ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్(సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 4వ రోజు శనివారం…
మాట్లాడుతున్న ఎస్పి రాధిక పోలాకి : పోలాకి పోలీస్ స్టేషన్ను ఎస్పి జి.ఆర్.రాదిక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్టేషన్లో పలు ముఖ్యమైన కేసు…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువత ఉపాధి కోసం అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి…
రాజగోపాలరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ప్రసాదరావు అమలుపై ఎవరూ ఆందోళన చెందొద్దు న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంటాం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి…
పూత రాని మామిడి.. రౖతన్నలో అలజడివాతావరణ మార్పులే కారణంజాగ్రత్తలు పాటిస్తే అధిక లాభాలుప్రజాశక్తి- వికోట పండ్లలో రారాజు మామిడిని పండించే రైతన్నకు ఈ ఏడు పూతసరిగా రాక…
తీరని (పాడిరైతు) కష్టాలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పాలకులు మారినా.. పాడిరైతు కష్టాలు తీరడం లేదు. చంద్రబాబు పాలనలో జిల్లాకే తలమానికమైన విజయ సహకార డెయిరీ మూతపడింది. వైఎస్ఆర్ రాజశేఖర్రెడ్డి…
ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు అందించండి: కలెక్టర్ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల పూర్తివివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్…