జిల్లా-వార్తలు

  • Home
  • ఇంటివద్దకే రేషన్‌ పంపిణీ

జిల్లా-వార్తలు

ఇంటివద్దకే రేషన్‌ పంపిణీ

Feb 9,2024 | 19:41

  ప్రజాశక్తి-విజయనగరం :  ఇంటివద్దకే రేషన్‌ పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ఆదేశించారు. స్థానిక కణపాక సాయినగర్‌ కాలనీలో ఎండియు వాహనం ద్వారా జరుగుతున్న రేషన్‌…

నులిపురుగుల నిర్మూలనతో పిల్లల ఆరోగ్యానికి రక్ష

Feb 9,2024 | 19:39

  ప్రజాశక్తి-విజయనగరం కోట  : పిల్లల కడుపులో చేరిన నులిపురుగులను ఒక ఆల్బెండజోల్‌ మాత్రతో నిర్మూలించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు అన్నారు. నులిపురుగుల…

సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు : ఎస్‌పి

Feb 9,2024 | 19:38

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు, ఆర్మ్‌డ్‌ రిజర్వు, హోంగార్డు విభాగాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్‌పి…

నగరంలో కమిషనర్‌ పర్యటన

Feb 9,2024 | 19:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో వివిధ ప్రాంతాల్లో కమిషనర్‌ ఎం. మల్లయ్య నాయుడు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా ప్రాంతాలలో నెలకొన్న పారిశుధ్య…

వందశాతం రికవరీ చేయాలి : పీడీ

Feb 9,2024 | 19:36

ప్రజాశక్తి-విజయనగరం కోట : సిఐఎఫ్‌, స్త్రీనిధి, ఉన్నతి, పిఎంఎఫ్‌ఎంఇ, పిఎంఇజిపి తదితర రుణాలు తీసుకున్న లబ్ధిదారుల నుంచి వందశాతం రివకరీ చేయాలని డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి సిబ్బందికి…

సిసి రహదారులు ప్రారంభం

Feb 9,2024 | 19:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో 34, 39 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభోత్సవాలు చేశారు. 14.35 లక్షల రూపాయలతో నిర్మించిన…

ఓటర్ల సవరణ దరఖాస్తులను పరిష్కరించాలి :  కలెక్టర్‌

Feb 9,2024 | 19:33

ప్రజాశక్తి-విజయనగరం  : ఓటర్ల సవరణకోసం అందిన ఫారం 6, 7,8, డిస్పోజ్‌ చేయడానికి వారం రోజులు గడువు మాత్రమేనని, వారం దాటి పెండింగ్‌ ఉండకూడదని జిల్లా కలెక్టర్‌…

హుదూద్‌ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

Feb 9,2024 | 19:32

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : హుదూద్‌ బాధితులకోసం నిర్మించిన ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సిపిఎం ఆధ్వర్యాన హౌసింగ్‌ కార్యాలయం వద్ద బాధితులు…

డిఇఒ ప్రేమ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరణ

Feb 9,2024 | 19:31

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జిల్లా విద్యా శాఖ అధికారిగా నియమితులైన ఎన్‌. ప్రేమ్‌ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిఇఒగా పని చేసిన లింగేశ్వరరెడ్డి ఆర్‌జెడిగా…