ప్రజల సంతృప్తే లక్ష ్యం
ప్రజాశక్తి-గంట్యాడ : ప్రజల సంతృప్త స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని పిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా తెలిపారు. గంట్యాడ…
ప్రజాశక్తి-గంట్యాడ : ప్రజల సంతృప్త స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడమే లక్ష్యమని పిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా తెలిపారు. గంట్యాడ…
గుమ్మలక్ష్మీపురం : సచివాలయాల వ్యవస్థను పటిష్టపర్చేందుకు గానూ ఆ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎపిఎస్ఐఆర్డి (పంచాయతీరాజ్ శాఖ) డైరెక్టర్ జె.మురళి తెలిపారు. మంగళవారం…
సాలూరు :’ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు’ తెలంగాణ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ ఓడిపోవడం రాష్ట్రంలో సిటింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. అక్కడ అధికార పార్టీ ఓటమి…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆర్టిసి ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం విజయనగరంలోని ఆర్టిసి గ్యారేజీ వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు…
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రజాశక్తి – పలాస, నరసన్నపేట ఈనెల 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా…
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. తెలంగాణాలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత…
ప్రజాశక్తి-విజయనగరంకోట : ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. మంగళవారం నగరంలోని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలోని బాక్సింగ్ కోర్టులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14, 17, 19 బాక్సింగ్ రాష్ట్ర పోటీలు…