జిల్లా-వార్తలు

  • Home
  • తపాలా బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌పై సమీక్ష

జిల్లా-వార్తలు

తపాలా బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌పై సమీక్ష

Apr 1,2024 | 23:07

ప్రజాశక్తి-అమలాపురంరానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి నుంచే ఓటింగ్‌ విధానాలను చాలా స్పష్టతతో మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అసెంబ్లీ…

బ్రహ్మనాయుడుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : జీవీ

Apr 1,2024 | 23:06

ప్రజాశక్తి – వినుకొండ : ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బూతునామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామమని కూటమి తరుపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు.…

తాగునీటి సమస్యల నివారణకు చర్యలు

Apr 1,2024 | 23:05

ప్రజాశక్తి-అమలాపురంవేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సంబంధిత గ్రామీణ తాగునీటి సరఫరా మున్సిపల్‌…

వైసిపికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా

Apr 1,2024 | 23:05

విలేకర్లతో మాట్లాడుతున్న జంగా కృష్ణమూర్తి ప్రజాశక్తి – దాచేపల్లి : వైసిపి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. తనను నమ్ముకున్న వారికోసం టిడిపిలో చేరుతానని…

డెల్టా ఆధునికీకరణకు అడుగేదీ..!

Apr 1,2024 | 23:03

ప్రజాశక్తి – ఆత్రేయపురంకోనసీమ జిల్లాలో 16 మండలాల్లోని పంట పొలాలకు సుమారు 2.10 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగు, తాగునీరందించే లొల్ల లాకుల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది.…

మాయమాటలు నమ్మొద్దు : మంత్రి

Apr 1,2024 | 23:02

ప్రజాశక్తి- శింగరాయకొండ : మూడు పార్టీల కూటమి నాయకులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దనిరాష్ట్ర మున్సిపల్‌ పట్టణణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.…

శిద్దా వెంకటకృష్ణారావుకు నివాళి

Apr 1,2024 | 23:00

ప్రజాశక్తి-చీమకుర్తి : రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, ఆర్యవైశ్య ప్రముఖుడు శిద్దా వెంకటకృష్ణారావుకు పలువురు నివాళులర్పించారు. శిద్దా వెంకటకృష్ణారావు సంస్మరణ ,వైకుంఠ ఏకాదశి కార్యక్రమం…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి

Apr 1,2024 | 22:59

ప్రజాశక్తి- సిఎస్‌ పురంరూరల్‌ : దేశం అభివద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ తెలిపారు. సిపిఐ కార్యాలయాన్ని…