జిల్లా-వార్తలు

  • Home
  • ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలి 

జిల్లా-వార్తలు

ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలి 

Mar 22,2024 | 11:22

ప్రజాశక్తి-మండపేట : మండలంలోని ఏడిద సీతానగరం, కపిలేశ్వరపురం మండలంలోని టేకి గ్రామాలలో బూత్ ఇన్ ఛార్జ్ లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో…

40 మద్యం బాటిల్స్ స్వాధీనం

Mar 22,2024 | 11:18

ప్రజాశక్తి-కలకడ: 40 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు…

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

Mar 22,2024 | 11:56

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్…

నరసరావుపేట టిక్కెట్ చదలవాడకే

Mar 22,2024 | 11:44

ప్రకటించిన అధిష్టానం  ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎట్టకేలకు నరసరావుపేట టిడిపి టిక్కెట్ ఇప్పటి వరకు ఇంచార్జ్ గా కొనసాగిన డాక్టర్ అరవిందబాబుకే కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం టిడిపి…

టిడిపి ఆఫీసును ఢీకొన్న వ్యాన్

Mar 22,2024 | 10:48

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలోని కవుతరం (మచిలీపట్నం-గుడివాడ) ప్రధాన రహదారి సెంటర్ లో శుక్రవారం తెల్లవారుజామున వ్యాన్ ఢీకొట్టడంతో తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కార్యాలయం తలుపులు మొత్తం ధ్వంసం…

యుటిఎఫ్‌ నేత అప్పారి వెంకట స్వామి వర్ధంతి సభ

Mar 22,2024 | 09:42

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : యుటిఎఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు.…

పైపు లైన్లు ఉన్నాయి.. కానీ నీరే రావడం లేదు..!

Mar 22,2024 | 09:36

పొదిలి (ప్రకాశం) : పొదిలి మండలంలో పలు గ్రామాల ప్రజలు సాగర్‌ మంచినీరు రాక అవస్థలు పడుతుండగా పట్టణంలో 15 రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. పట్టణంలోని…

ఉండి మెయిన్‌ సెంటర్‌ లో వాహన తనిఖీలు

Mar 22,2024 | 09:30

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఉండి మెయిన్‌ సెంటర్లో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం వాహన తనిఖీలను శుక్రవారం ఉదయం…

జిల్లా పరిషత్‌ సీఈవో గా జ్యోతిబసు బదిలీ

Mar 22,2024 | 09:25

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విర్ల జ్యోతిబసు ను బదిలీ చేస్తూ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ…