జిల్లా-వార్తలు

  • Home
  • అందరూ ఆరోగ్యంగా ఉండాలి

జిల్లా-వార్తలు

అందరూ ఆరోగ్యంగా ఉండాలి

Feb 27,2024 | 21:50

ప్రజాశక్తి – వీరఘట్టం : అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సర్పంచ్‌ సిస్టు మధుసూదనరావు అన్నారు. మండలంలోని…

కొటియా గ్రామాల్లో వైద్యశిబిరం

Feb 27,2024 | 21:48

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : మండలంలోని కొటియా గ్రూపు గ్రామాల్లో మెగా వైద్య శిబిరాన్ని ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌ సాలూరు రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం…

ఇంటర్‌ విద్యార్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద ‘పరీక్ష’

Feb 27,2024 | 21:47

ప్రజాశక్తి-గాలివీడు జిల్లాలోని గాలివీడుకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రాయచోటిలో పరీక్ష కేంద్రం కేటాయించారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు వెళ్లాంటే 28 కిలోమీటర్లు ప్రయాణించాలి. పరీక్ష కేంద్రానికి ప్రతి…

పీజీ కాలేజ్‌లో ‘పంచ్‌ ప్రాణ్‌’ సదస్సు

Feb 27,2024 | 21:44

ఫొటో : మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ బి.హరిబాబు పీజీ కాలేజ్‌లో ‘పంచ్‌ ప్రాణ్‌’ సదస్సు ప్రజాశక్తి-కావలి : స్థానిక విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ కాలేజ్‌ (పీజీ సెంటర్‌)…

ఒపిఎస్‌ అమలు చేసే పార్టీకే మద్దతు : యుటిఎఫ్‌

Feb 27,2024 | 21:44

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగలకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే వారికే మద్దతు లభిస్తుందని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌…

కలిసి పనిచేద్దాం… విజయ దుందభి మోగిద్దాం

Feb 27,2024 | 21:43

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని టిడిపి అభ్యర్థి విజయానికి కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధిద్దామని టిడిపి రాష్ట్ర అధికార…

9గంటల కరెంటు ఇవ్వండి సారూ..

Feb 27,2024 | 21:43

ఫొటో : ఎఇతో మాట్లాడుతున్న రైతులు 9గంటల కరెంటు ఇవ్వండి సారూ.. – విద్యుత్‌ ఎఇ శ్రీనివాసులురెడ్డిని అడ్డుకున్న రైతులు ప్రజాశక్తి కావలి రూరల్‌ : తమ…

చంద్రబాబును కలిసిన ‘మండిపల్లి, ప్రసాద్‌బాబు

Feb 27,2024 | 21:42

ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని సుగవాసి కుటుంబం సమిష్టి కషితో రాంప్రసాద్‌ విజయానికి కషి…

20వ వార్డులో కమిషనర్‌ సందర్శన

Feb 27,2024 | 21:41

ఫొటో : స్థానికులతో మాట్లాడుతున్న కమిషనర్‌ 20వ వార్డులో కమిషనర్‌ సందర్శన ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : స్థానిక 20వ వార్డులోని సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్‌ భాస్కర్‌ రెడ్డి…