జిల్లా-వార్తలు

  • Home
  • కలకలం

జిల్లా-వార్తలు

కలకలం

Feb 24,2024 | 21:04

వైవీయూలో కలుషిత ఆహారం ఘటన కలంకలం రేపింది. ఆహారాన్ని తయారు చేయడం మొదలుకుని వడ్డించే వరకు ఉన్నత ప్రణామాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్శిటీ ఉన్నతాధికార యంత్రాంగం…

అభ్యర్థుల ఖరారుతో టిడిపి శ్రేణుల సంబరాలు

Feb 24,2024 | 21:04

నంద్యాలలో ఎన్‌ఎండి ఫరూక్‌కు స్వీట్‌ తినిపిస్తున్న నాయకులు అభ్యర్థుల ఖరారుతో టిడిపి శ్రేణుల సంబరాలు ప్రజాశక్తి – విలేకరులు నంద్యాల జిల్లాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు టిడిపి,…

మహిళా సంక్షేమానికి పెద్దపీట : నిషార్‌

Feb 24,2024 | 20:31

అహ్మద్‌ప్రజాశక్తి-నిమ్మనపల్లి డ్వాక్రా సంఘాలలోని మహిళల సంతోషమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నిషార్‌అహ్మద్‌ అన్నారు. శనివారం నిమ్మనపల్లి జడ్‌పి ఉన్నతపాఠశాల(తెలుగు) మైదానంలో నిర్వహిం చిన…

  మిమ్స్‌ కుట్రతో సిఐటియు నాయకుల నిర్భందం.. ఉద్యోగుల అక్రమ అరెస్టులు

Feb 24,2024 | 19:59

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  మిమ్స్‌ (మహారాజా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌) ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న సిఐటియు నాయకులను, ఆ ఉద్యోగులను పోలీసులు నిర్భందించారు.…

జిల్లా స్థాయి కోర్టుల ప్రాధాన్యత పెరగాలి : సుప్రీం కోర్టు న్యాయమూర్తి

Feb 24,2024 | 19:56

  ప్రజాశక్తి-బొబ్బిలి : న్యాయవ్యవస్థ స్వతంత్రతతో పాటు న్యాయవాద వృత్తిపరంగా స్వతంత్రత కలిగి వుండటం అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. న్యాయవాదులు…

సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదు

Feb 24,2024 | 19:38

 పార్టీలో చేరిన వారితో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా సమస్యలపై ఎమ్మెల్యే స్పందించడం లేదు – మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రజాశక్తి – చాగలమర్రి…

శ్రీశైలం నియోజవర్గ టిడిపి అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి

Feb 24,2024 | 19:36

టిడిపి అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్న టిడిపి కార్యకర్తలు శ్రీశైలం నియోజవర్గ టిడిపి అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకూరు :…

రోడ్డు పనులకు శంకుస్థాపన

Feb 24,2024 | 19:10

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపన ప్రజాశక్తి – లింగసముద్రం : మండలంలోని తిమ్మారెడ్డిపాలెం నుంచి వలేటివారి వారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి వరకు నిర్మిస్తున్న…

కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన

Feb 24,2024 | 19:07

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజాశక్తి – పొదలకూరు :పేదల ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీని చేరువు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే…