జిల్లా-వార్తలు

  • Home
  • రైతు కంట కన్నీరు

జిల్లా-వార్తలు

రైతు కంట కన్నీరు

Dec 8,2023 | 22:49

– నిండా ముంచిన మిచౌంగ్ తుపాను – పొలాల్లో పడిపోయిన కరెంట్ స్థంబాలు – రైతులకు నష్టం పరిహారం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ ప్రజాశక్తి – చీరాల…

పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు

Dec 8,2023 | 22:48

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌తుపాను వల్ల నష్టపోయిన రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తక్షణం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. చీడిగ, తూరంగి బైపాస్‌ రోడ్డులోని…

రోజురోజుకు ఎండుతున్న పైర్లు

Dec 8,2023 | 22:47

– కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ – అగమ్య గోచరంగా రైతన్న పరిస్థితి ప్రజాశక్తి – ఇంకొల్లు పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యం గోచరంగా…

బాధిత రైతులను తక్షణం ఆదుకోవాలి

Dec 8,2023 | 22:46

ప్రజాశక్తి – యంత్రాంగం తుపాను వల్ల నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న పంటలను శుక్రవారం వారు పరిశీలించారు. తాళ్లరేవు తడిసిన,…

ఇంటర్న్‌షిప్‌నకు విద్యార్థులను కేటాయించాలి

Dec 8,2023 | 22:44

ప్రజాశక్తి-కాకినాడడిగ్రీ, ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులను ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు, ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా…

షరతులు లేకుండా రైతులను ఆదుకోవాలి

Dec 8,2023 | 22:44

ప్రజాశక్తి – రేపల్లె ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచిందని, షరతులు లేకుండా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ డిమాండ్ చేశారు. మండలంలోని నల్లూరుపాలెం,…

వాడరేవు లో మత్స్యకారుల ఆందోళన : టిడిపి ఇంచార్జి కొండయ్య సంఘీబావం

Dec 8,2023 | 22:43

ప్రజాశక్తి – చీరాల తుఫాన్ భాధిత మత్స్యకార కుటుంబాలను అదుకోవడంలో జగన్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని మత్య్సకారులు రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని వాడరేవులో మత్యకారులు శుక్రవారం అందోళన…

ఎవరిని కదిపినా కన్నీళ్లే

Dec 8,2023 | 22:42

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిపిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన సూరంపూడి పేరయ్య ఈ ఏడాది రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో కౌలుకు సాగు చేశాడు. తుపానుకి రెండు…

కదిరిగేట్‌ రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి బాధితుల నిరసన

Dec 8,2023 | 22:41

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు,బాధితులు           ధర్మవరం టౌన్‌ :స్థానిక కదిరిగేట్‌ రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటు వల్ల నష్టపోతున్న తమకు…