జిల్లా-వార్తలు

  • Home
  • అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి

జిల్లా-వార్తలు

అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి

Mar 5,2024 | 10:02

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం తెనాలి రూరల్‌లోని ఐతానగర్‌ 1వ వార్డు లంకదిబ్బలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు…

ఎన్నికల కమిషన్‌కు పోలింగ్‌ స్టేషన్ల ప్రతిపాదనలు

Mar 5,2024 | 09:01

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి           అనంతపురం : జిల్లా నుంచి పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలను ఎన్నికల…

వేగంగా అర్జీలకు పరిష్కారం

Mar 5,2024 | 08:59

అర్జీదారులతో కిటకిటలాడుతున్న అనంతపురం కలెక్టరేట్‌             అనంతపురం : వివిధ సమస్యలపై ప్రజలు అందించే అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని…

వివోఏల సమస్యలపై వినతి

Mar 5,2024 | 08:57

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న వీవోఏలు          అనంతపురం కలెక్టరేట్‌ : వివోఏల కాలపరిమితి సర్కిలర్‌ను రద్దు చేయాలని వివోఏల సంఘం జిల్లా…

మహిళలు అభివృద్ధి సాధించాలి

Mar 5,2024 | 08:54

మహిళా దినోత్సవ బుక్లెట్‌ ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు          అనంతపురం కలెక్టరేట్‌ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత…

బత్తలపల్లిలో ‘తమ్ముళ్ల’ ఘర్షణ

Mar 5,2024 | 08:46

ఘర్షణ నేపథ్యంలో బత్తలపల్లి టిడిపి కార్యాలయం వద్ద తెలుగుదేశం మద్దతుదారులను అక్కడి నుంచి పంపి వేస్తున్న పోలీసులు         బత్తలపల్లి : శ్రీ…

మతతత్వ బిజెపిని ఓడించండి

Mar 5,2024 | 00:53

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ అధ్యక్షుడు దాసరి సుందరం ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని పేర్నమిట్ట పరిధి పీర్లమాన్యంలో గల డాక్టర్‌…

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు: మంత్రి

Mar 5,2024 | 00:50

ప్రజాశక్తి-పొదిలి: గ్రామాలలో సుపరిపాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి నిలిచారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…