జిల్లా-వార్తలు

  • Home
  • సమన్వయం పాటించాలి : డిఎస్‌పి

జిల్లా-వార్తలు

సమన్వయం పాటించాలి : డిఎస్‌పి

May 24,2024 | 21:19

ప్రజాశక్తి -జియ్యమ్మవలస: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్న సందర్భంలో అభ్యర్థుల గెలుపోటమి పట్ల గ్రామాల్లోని ప్రజలు సమన్వయం పాటించాలని పాలకొండ…

27న రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు

May 24,2024 | 21:18

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 27న విద్యారంగంలో పరిణామాలు- సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన…

పర్యవేక్షణా లోపం.. సంపద సృష్టికి శాపం

May 24,2024 | 21:14

ప్రజాశక్తి-రేగిడి : గ్రామాల్లో పారిశుధ్య మెరుగు కోసం 2016లో అప్పటి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి తయారీ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో కొన్ని…

చదువులు- కొత్త దారులపై చర్చా వేదిక

May 24,2024 | 21:14

ప్రజాశక్తి పార్వతీపురంరూరల్‌ : పట్టణంలోని జట్టు ఆశ్రమంలో శుక్రవారం ప్రముఖ మానవతా వాది, జనవిజ్ఞాన వేదిక నాయకులు సిఎ ప్రసాదరావు అధ్యక్షతన చదువులు కొత్తదారులు అన్న అంశంపై…

లెక్కింపు కేంద్రంలో పటిష్ట భద్రత

May 24,2024 | 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌:  అరకు పార్లమెంటరీ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి…

ఎందుకింత నిర్లక్ష్యం..?

May 24,2024 | 21:09

ప్రజాశక్తి – సీతంపేట: ఏజెన్సీలోని పలు గ్రామాలకు రహదారులు లేకపోవడంతో గిరిజనులకు నేటికీ డోలీమోతలు తప్పడం లేదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందు రహదారి ఉంటేనే…

పిన్నెల్లి కేసు తీర్పుపై పునారాలోచించాలి : ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌

May 24,2024 | 21:06

ప్రజాశక్తి-తిరుమల : పిన్నెల్లి కేసులో కోర్టు ఆదేశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని టిడిపి మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన…

నేడు ఎపిపిఎస్‌సి పరీక్షలు – పటిష్ట నిర్వహణకు చర్యలు : డిఆర్‌ఒ

May 24,2024 | 20:57

ప్రజాశక్తి – కడప ‘డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌’ ఉద్యోగాల కోసం శనివారం జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి…

బకాయి బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించండి

May 24,2024 | 20:54

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పిఆర్‌సికి ముందు చెల్లించాల్సిన డిఎ బకాయిల బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పించాలని కడప జిల్లా ఖజాన శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లను…