జిల్లా-వార్తలు

  • Home
  • బాధిత రైతుల దీక్ష శిబిరానికి చంద్రశేఖర్‌

జిల్లా-వార్తలు

బాధిత రైతుల దీక్ష శిబిరానికి చంద్రశేఖర్‌

Mar 6,2024 | 19:39

డాక్టర్‌ చంద్రశేఖర్‌కు సమస్యలు వివరిస్తున్న బాధిత రైతుల కమిటీ నాయకులు ప్రజాశక్తి – దుగ్గిరాల : అగ్ని ప్రమాదం వాటిల్లిన శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌లో పసుపు…

పరిశోధనలో నూతన పద్ధతులు అవలంబించాలి

Mar 6,2024 | 19:36

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న వీసీ పి.రాజశేఖర్‌ ప్రజాశక్తి – ఎఎన్‌యు : ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతున్న పరిశోధనా రంగంలో నూతన మెలకువలు, నూతన పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని…

అప్పుడు హామీలు.. ఇప్పుడు దాడులు..

Mar 6,2024 | 19:35

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వి.కృష్ణయ్య, ఇతర నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని…

బకాయిలు విడుదల చేయ్ మావయ్య

Mar 6,2024 | 17:32

 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన బకాయిలపై  ఎస్ఎఫ్ఐ నిరసన  ప్రజాశక్తి – క్యాంపస్ : విద్యార్థుల చదువులకు నేను గ్యారంటీ అంటూ చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…

బిసిలకు అండగా నిలిచింది టిడిపియే

Mar 6,2024 | 16:40

సమావేశంలో మాట్లాడుతున్న బండారు ప్రజాశక్తి-కొత్తపేట మొదటి నుండి బిసిలకు అండగా నిలిచింది టిడిపియేనని కొత్తపేట నియోజకవర్గ ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్ధి బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం…

సమస్యల పరిష్కారానికి కృషి

Mar 6,2024 | 16:37

భీమ క్రోసు పాలెం లో పర్యటించిన ఎంపీ బోస్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం భీమక్రోసుపాలెం గ్రామంలో ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం తో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారానికి తన…

ఎన్నికల్లో టిడిపి విజయం కోసం పాదయాత్ర

Mar 6,2024 | 16:34

పాదయాత్ర ప్రారంభిస్తున్న చింతలూరు టిడిపి నేతలు ప్రజాశక్తి-ఆలమూరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, కొత్తపేట ఎంఎల్‌ఎగా…

బాధితులకు రోటరీ క్లబ్‌వారి ఆర్థిక సాయం

Mar 6,2024 | 13:47

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : తూర్పుతాళ్ళు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన బాధితులకు రోటరీ క్లబ్‌ వారు రూ.10 వేలు ఆర్ధిక సహాయం…

ఏడిద, అర్తమూరులలో పోలీసు కవాతు

Mar 6,2024 | 13:01

ప్రజాశక్తి-మండపేట : మండలంలోని ఏడిద, అర్తమూరు గ్రామాల్లో రూరల్ సీఐ శ్రీధర్, ఎస్సై చైతన్యకుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌ కవాతు బుధవారం నిర్వహించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…