జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపిలో టికెట్ల టెన్షన్‌!

జిల్లా-వార్తలు

టిడిపిలో టికెట్ల టెన్షన్‌!

Mar 8,2024 | 21:10

ప్రజాశక్తి – కడప ప్రతినిధిటిడిపిలో టికెట్ల టెన్షన్‌ నెలకొంది. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు జనసేన, బిజెపిలతో పొత్తు కోసం వెంపర్లాడటం తలనొప్పికి కారణమని తెలస్తోంది. బిజెపితో…

టిడిపి, జనసేనతోనే మహిళా సాధికారత

Mar 8,2024 | 21:07

ప్రజాశక్తి-మదనపల్లి మహిళల అభ్యున్నతికి పాటుపడే పార్టీలు తెలుగుదేశం, జనసేనేనని టిడిపి పట్టణ అధ్యక్షులు జోలేపాలెం భవాని ప్రసాద్‌ అన్నారు. నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశశ్వి రాజ్‌…

మదనపల్లెలో కేంద్ర బలగాల కవాతు

Mar 8,2024 | 21:06

ప్రజాశక్తి-మదనపల్లి రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు, ప్రజల భద్రతకు…

రైల్వేకోడూరు టిడిపి ఇన్‌ఛార్జిగా ‘ముక్కా’

Mar 8,2024 | 21:04

ప్రజాశక్తి-రైల్వేకోడూరు తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రూపానందరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా…

బొత్స నోట బెల్లాన మాట

Mar 8,2024 | 21:00

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లా వైసిపిలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యుర్థులు యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందా? అంటే ఔననే సమాధానమే…

సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన

Mar 8,2024 | 20:54

భూమిపూజ చేస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి,శంకరనారాయణ ప్రజాశక్తి-ఉరవకొండ సిఎం జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన సాగుతోందని ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త…

సిఎం జగన్‌పై టిడిపి గ్లోబల్‌ ప్రచారం

Mar 8,2024 | 20:53

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింహయ్య ప్రజాశక్తి-కళ్యాణదుర్గం సీఎం జగన్‌కు రాష్ట్రంలో వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక టిడిపి నాయకులు గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని…

నగర పంచాయతీలనియంత పాలన

Mar 8,2024 | 20:51

  ప్రజాశక్తి-నెల్లిమర్ల : నగర పంచాయతీలో నియంతపాలన కొనసాగుతోందని, దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతోందని పలువురు వైసిపి కౌన్సిలర్లు, నాయకులు తెలిపారు. స్థానిక మొయిద…

సబ్‌జైలు భూములపైపె(గె)ద్దల కన్ను

Mar 8,2024 | 20:49

  ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కొండగంగుపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే -1లో 200 ఎకరాల డి-పట్టా భూముల్లో ఓపెన్‌ సబ్‌ జైలు ఏర్పాటుకు ప్రభుత్వం…