బెదిరిస్తే పోరాటం మరింత ఉధృతం
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా, బెదిరింపులకు పాల్పడితే భయపడేది లేదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఎపి అంగన్వాడీ వర్కర్స్…
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా, బెదిరింపులకు పాల్పడితే భయపడేది లేదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె కొనసాగుతుందని ఎపి అంగన్వాడీ వర్కర్స్…
ప్రజాశక్తి – పంగులూరు తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి, నష్టం అంచనాలను తయారు చేసేందుకు వ్యవసాయ అధికారులు సిద్దం అయ్యారు. మండలంలోని రామకూరు, కొండ మంజులూరు…
నగరపాలక సంస్థ బడ్జెట్ తీర్మానానికి ఆమోదంనేడు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంప్రజాశక్తి- తిరుపతి టౌన్: తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ 2024- 2025 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలు,…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : నంది నాటకోత్సవాల్లో భాగంగా 23-29 తేదీల్లో గుంటూరులో నిర్వహించే పోటీలకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సమాచారశాఖ కమిషనర్ టి.విజయకుమార్రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి…
ప్రజాశక్తి – కారంపూడి : పల్నాటి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం ‘రాయబార ఘట్టం’ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 జిల్లాల నుండి వచ్చిన వీరాచారవంతులు…
ప్రజాశక్తి-నగరి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మండలంలో సేంద్రీయ వ్యవసాయంపై రైతులు ఆశక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులు, పురుగుల మందులకు బదులుగా ప్రకతిలో దొరకే…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మిచౌంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను గుర్తించి సంబంధిత రైతులకు సాయం అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.…
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న పాశం రామారావు తదితరులు ప్రజాశక్తి-మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం మంగళగిరి నియోజకవర్గ సమన్వయ…
శ్రీసిటీ ఎండి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరైన సిఎంప్రజాశక్తి- తిరుపతి టౌన్: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలోని తాజ్హోటల్ నందు జరిగిన శ్రీసిటి ఎండి రవిసన్నారెడ్డి…