జిల్లా-వార్తలు

  • Home
  • ఐదారునెలల్లో తడకలేరు బ్రిడ్జి నిర్మాణం పూర్తి

జిల్లా-వార్తలు

ఐదారునెలల్లో తడకలేరు బ్రిడ్జి నిర్మాణం పూర్తి

Feb 22,2024 | 21:13

బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నాయకులు ప్రజాశక్తి-అనంతపురం ఎ.నారాయణపురం పంచాయతీలో తడకలేరు వంకపై ఐదారు నెలల్లో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే…

ప్రధాన రహదారికి అడ్డంగా పడిన చెట్టు

Feb 22,2024 | 21:12

రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండలంలోని శ్రీనివాస్‌ క్యాంపు వద్ద కణేకల్‌-బళ్లారి ప్రధాన రహదారిపై గురువారం వేపచెట్టు విరిగిపడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

సంక్షేమ సారథులు వాలంటీర్లే

Feb 22,2024 | 21:11

ప్రజాశక్తి-రామభద్రపురం : సంక్షేమ సారథులు వాలంటీర్లేనని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కితాబిచ్చారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ…

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలి

Feb 22,2024 | 21:11

సమావేశానికి హాజరైన అధికారులు   ప్రజాశక్తి-అనంతపురం ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించకుండా చూడాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గురువారం…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Feb 22,2024 | 21:10

ప్రజాశక్తి-బొండపల్లి : వాలంటీర్‌ వ్యవస్థ వల్ల అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో ఎంపిపి చల్ల…

సచివాలయ భవనం ప్రారంభం

Feb 22,2024 | 21:08

ప్రజాశక్తి-కొత్తవలస : కొత్తవలస మేజర్‌ పంచాయతీ పరిధిలోని రాజపాత్రునిపాలెం గ్రామంలో రూ.43.60 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఈ…

బిజెపి ప్రభుత్వ ధమనకాండ నశించాలి

Feb 22,2024 | 20:50

ప్రజాశక్తి – కడప అర్బన్‌/జమ్మలమడుగు రూరల్‌ రైతాంగం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం రైతుల పట్ల కర్కషంగా వివరించిన విధానాన్ని నిరసిస్తూ రైతు సంఘం కార్మిక…

కొనసాగుతున్న జిందాల్‌ భూ నిర్వాసితుల నిరసన

Feb 22,2024 | 20:49

ప్రజాశక్తి-శృంగవరపుకోట : తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, తమకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిందాల్‌ అల్యూమినా కంపెనీ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసన…

విలువలతో కూడిన బోధన అవసరం : ఆర్‌జెడి

Feb 22,2024 | 20:48

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె విద్యార్థులకు విలు వలతో కూడిన బోధన చేయాలని ఆర్‌జెడి రాఘ వరెడ్డి పేర్కొన్నారు. గురు వారం మండలంలోని భారత్‌ ఇంజి నీరింగ్‌ కళా శాలలో మండలస్థాయి…