జిల్లా-వార్తలు

  • Home
  • పలువురి నామినేషన్ల తిరస్కరణ

జిల్లా-వార్తలు

పలువురి నామినేషన్ల తిరస్కరణ

Apr 27,2024 | 00:32

మంగళగిరిలో పరిశీలనపై వివరిస్తున్న ఆర్‌ఒ రాజకుమారి ప్రజాశక్తి-తెనాలి : సార్వత్రిక ఎన్నికల్లో దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన అనంతరం ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి…

ఉత్తమ బోధన శారద నికేతన్‌ సొంతం

Apr 27,2024 | 00:32

ప్రజాశక్తి-అరకులోయ :మట్టిలో మాణిక్యాలు గిరిజన విద్యార్థులు. గిరిజన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనడానికి శారదా నికేతన్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఫలితాలు రుజువు…

క'(ని)మ్మ’ని ధర

Apr 27,2024 | 00:30

క'(ని)మ్మ’ని ధరప్రజాశక్తి- డక్కిలిధర ఉంటే కాయ ఉండదు… కాయ ఉంటే ధర ఉండదు… ఈ చేదు నిజం రైతు గుండెల్ని పిండిచేస్తోంది.. మండలంలో సుమారు 3వేల హెక్టార్లలో…

మండే ఎండలు… కాలే కడుపులు..!ఏటేటా తగ్గుతున్న ఉపాధి పనుల ‘బడ్జెట్‌’గత ఆరేళ్లుగా నీడా, నీరూ కరువేసమ్మర్‌ అలవెన్సులు ఎత్తేసిన కేంద్రంరెండుపూట్ల మస్టర్‌ వద్దంటున్న కూలీలు ఆర్థిక సంవత్సరం ఉపాధి పనుల కల్పన (రూ.)2020-21లో రూ.13 కోట్ల 39 లక్షలు2021-22లో రూ.10 కోట్ల 97 లక్షలు2022-23లో రూ.9 కోట్ల 58 లక్షలు2023-24లో రూ.8 కోట్ల 73 లక్షలు

Apr 27,2024 | 00:28

మండే ఎండలు… కాలే కడుపులు..!ఏటేటా తగ్గుతున్న ఉపాధి పనుల ‘బడ్జెట్‌’గత ఆరేళ్లుగా నీడా, నీరూ కరువేసమ్మర్‌ అలవెన్సులు ఎత్తేసిన కేంద్రంరెండుపూట్ల మస్టర్‌ వద్దంటున్న కూలీలు ఆర్థిక సంవత్సరం…

పది ఫలితాల్లో గురుకులం విద్యార్థి ప్రతిభ

Apr 27,2024 | 00:11

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన గుంటి వెంకట్‌ అనే గిరిజన గురుకులం పాఠశాల విద్యార్థి ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాలలో 550/600 మార్కులు…

11 నామినేషన్లు తొలగింపు: రిటర్నింగ్‌ అధికారి

Apr 27,2024 | 00:08

ప్రజాశక్తి-దర్శి: దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 22 మంది అభ్యర్థులు 43 సెట్‌లు నామినేషన్‌ దాఖలు చేయగా అందులో 11 మంది నామినేషన్లు పరిశీలనలో తీసివేసినట్లు ఎన్నికల…

వైసిపికి మాల మహానాడు మద్దతు

Apr 27,2024 | 00:01

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న వైసిపికి తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య తెలిపారు. హౌటల్‌ సరోవర్‌లో…

పీర్లమాన్యంలో తెలుగు మహిళల ప్రచారం

Apr 26,2024 | 23:57

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట పరిధిలోనిని 39వ డివిజన్‌, 95 బూత్‌ పీర్ల మాన్యంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి సంతనూతలపాడు నియోజకవర్గ టిడిపి కూటమి అభ్యర్థి బిఎన్‌…

పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత

Apr 26,2024 | 23:46

ప్రజాశక్తి – వెలిగండ్ల : పార్టీ కోసం కష్టపడేవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని, అందుకు 42 ఏళ్లగా పార్టీని నమ్ముకొని ఉన్న దొడ్డ వెంకట సుబ్బారెడ్డి ఉదాహరణ…