జిల్లా-వార్తలు

  • Home
  • రైతులకు ఎస్‌బిఐ సన్మానం

జిల్లా-వార్తలు

రైతులకు ఎస్‌బిఐ సన్మానం

Dec 23,2023 | 23:56

ప్రజాశక్తి – పంగులూరు రైతు దినోత్సవం సందర్భంగా ఇరువురు రైతులను ఎస్‌బిఐ సిబ్బంది ఘనంగా సన్మానించారు. శాలవాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు…

ఆడుదాం ఆంధ్ర ప్రారంభించిన హనిమిరెడ్డి

Dec 23,2023 | 23:55

ప్రజాశక్తి – అద్దంకి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర ఆటలను వైసిపి ఇన్‌ఛార్జి పి హనిమిరెడ్డి శనివారం త్రీ కే రన్ జండా ఊపి ప్రారంభించారు.…

జాబ్‌ కార్డుదారులకు వంద రోజుల పని

Dec 23,2023 | 23:38

సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు లావేరు: జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డుదారులకు వందరోజులు పని కల్పించాలని డ్వామా పీడీ చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. శనివారం…

క్రీస్తు శాంతి బోధనలు అలవర్చుకోవాలి

Dec 23,2023 | 23:36

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ క్రీస్తు శాంతి బోధనలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. జిల్లా…

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

Dec 23,2023 | 23:31

రణస్థలం : అవగాహన కల్పిస్తున్న రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రైతు సంక్షేమమే ప్రభుత్వ థ్యేయం కావాలని లయన్స్‌క్లబ్‌ సెంట్రల్‌ అద్యక్షులు పి.రవికుమార్‌ పేర్కొన్నారు.…

ఓటరు నమోదు రికార్డులను అందజేయాలి

Dec 23,2023 | 23:29

కోటబొమ్మాళి : మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ప్రజాశక్తి- కోటబొమ్మాళి ఓటరు నమోదులో సర్వే చేసిన వివరాలను సంబంధిత రిజిస్టర్‌లను త్వరితగతిన పూర్తిచేసి తహశీల్ధార్‌ కార్యాలయానికి…

‘ఆడుదాం ఆంధ్రా’పై అవగాహనా ర్యాలీ

Dec 23,2023 | 23:27

పలాస : 2 కె మారథాన్‌ ప్రారంభించిన చైర్మన్‌ గిరిబాబు ప్రజాశక్తి- పలాస: డివిజన్‌ పరిధిలో ఈనెల 26 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్‌డిఒ…

26న అరసవల్లి హుండీ లెక్కింపు

Dec 23,2023 | 23:24

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని హుండీల ఆదాయాన్ని ఈ నెల 26న లెక్కిస్తున్నట్టు ఆలయ ఇఒ వి.హరిసూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ…

అగ్రి టూరిజం క్లబ్‌ ప్రారంభం

Dec 23,2023 | 23:22

క్లబ్‌ను ప్రారంభిస్తున్న నారాయణరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ టూరిజం క్లబ్‌ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని డిటిఒ నడిమింటి నారాయణరావు అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా అగ్రి టూరిజం…