జిల్లా-వార్తలు

  • Home
  • అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

జిల్లా-వార్తలు

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

Mar 13,2024 | 22:50

ప్రజాశక్తి-అమలాపురంఅల్లవరం మండల పరిధిలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ బుధవారం నిర్వహించారు. ముందుగా కొమరగిరిపట్నం…

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ

Mar 13,2024 | 22:50

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం రాబోయే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం…

కవ్వింపు చర్యలతో ఘర్షణ వాతావరణం

Mar 13,2024 | 22:49

ప్రజాశక్తి – వినుకొండ : వైసిపి, టిడిపి గ్రూపుల ఘర్షణతో పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం నరసరావుపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో టిడిపి విస్తతస్థాయి…

ప్రభావం చూపుతారా..!

Mar 13,2024 | 22:49

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ముద్రగడ అంటే ఒక సంచలనం. ఎన్ని పార్టీలు మారినా, ఎలా వ్యవహరించినా గోదావరి జిల్లాలో ఆయనకో ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. గోదావరి జిల్లాలకే కాదు,…

మాజీ ఎంఎల్‌ఎ శివ రూటెటు..?

Mar 13,2024 | 22:48

కుదిరితే వైసిపి.. లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఇప్పటికే శివ కార్యాలయంలో టిడిపి ఫ్లెక్సీల తొలగింపు కంచుకోటలో టిడిపికి ఎదురు దెబ్బేనా..! రసవత్తరంగా ఉండి రాజకీయం ప్రజాశక్తి…

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

Mar 13,2024 | 22:48

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం ప్రజాశక్తి – రామచంద్రాపురం ప్రకృతి వ్యవసాయంతో తయారుచేసిన ఆహార ఉత్పత్తులతోనే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నాబార్డ్‌ జిల్లా అభివద్ధి…

ఎన్నికలకు ముందస్తు కసరత్తు

Mar 13,2024 | 22:46

పల్నాడు జిల్లాలో బలగాలకు ఆదేశాలిస్తున్న ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. గుంటూరు,…

ప్రమాదకర మార్జిన్‌ పూడ్చివేత

Mar 13,2024 | 22:45

కామవరపుకోట: మండలంలోని ఉప్పలపాడు, గొల్లగూడెం మధ్యలో ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లే రోడ్డుపై ప్రమాదకరస్థాయిలో ఉన్న రోడ్డు మార్జిన్‌ని ఎస్‌ఐ జయబాబు పూడ్పించి చదును చేయించారు. పొరపాటున వాహనదారులు…

తలసేమియా చిన్నారులకు రక్తమార్పిడి

Mar 13,2024 | 22:42

ఏలూరు అర్బన్‌్‌: ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌ క్రాస్‌ తల సేమియా భవనంలో బుధవారం 13 మంది తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులకు…