జిల్లా-వార్తలు

  • Home
  • కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన

జిల్లా-వార్తలు

కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన

Feb 24,2024 | 19:07

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి కాకాణిఅభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజాశక్తి – పొదలకూరు :పేదల ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీని చేరువు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే…

వైసిపి పాలనలో మైనారిటీలకు అన్యాయం : టిడిపి

Feb 24,2024 | 19:05

మాట్లాడుతున్న టిడిపి నాయకులు వైసిపి పాలనలో మైనారిటీలకు అన్యాయం : టిడిపి ప్రజాశక్తి -పొదలకూరు :మైనారిటీలకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని టిడిపి నాయకులు పేర్కొన్నారు. పొదలకూరు…

రైతుల పోరాటానికి సిపిఎం మద్దతు

Feb 24,2024 | 19:03

అమలాపురం లో సిపిఎం, సిఐటియు నాయకుల నిరసన ప్రజాశక్తి-అమలాపురం సిపిఎం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌కోనసీమ జిల్లా కమిటీ అధ్వర్యంలో అమలాపురంలో శనివారం ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ…

స్కేటింగ్‌ క్రీడకు మరింత ఉజ్వల భవిష్యత్తు : ఎంపీ వంగా గీతా

Feb 24,2024 | 17:23

వైయస్సార్‌ ఇంటర్నేషనల్‌ ఇండోర్‌ స్కేటింగ్‌ రింక్‌లో రాష్ట్రస్థాయి పోటీలు ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ రాజా ట్యాంక్‌ పార్క్‌ ఆవరణలోని డాక్టర్‌ వైయస్సార్‌ ఇంటర్నేషనల్‌ ఇండోర్‌ స్కేటింగ్‌ రింక్‌లో…

రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల సునీత

Feb 24,2024 | 16:31

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీత ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు…

పట్టణంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

Feb 24,2024 | 16:26

కుమ్మర్ల వీధిలోగడప..గడపకు కార్యక్రమంలోపాల్గొన్న బోసు, సూర్యప్రకాష్‌ ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. పట్టణం 24వ వార్డు కుమ్మర్ల…

పేదల ముంగిటకే సంక్షేమ పథకాలు

Feb 24,2024 | 16:23

నగరం లో సచివాలయభవనాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ చిట్టిబాబు ప్రజాశక్తి -మామిడికుదురు పేదలు ముంగిటకే సంక్షేమ పదకాలు అందించడమే కాకుండా అభివృద్ధి చేపడుతున్న వై సి పి ప్రభుత్వన్ని…

85 మద్యం బాటిళ్లు స్వాధీనం

Feb 24,2024 | 16:15

ప్రజాశక్తి-పొన్నూరు(గుంటూరు) : మండలంలోని మన్నవ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుండి 85 మద్యం బాటిళ్లు , ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం…

పసలపూడి నిడదవోలు ఎమ్మెల్యే పర్యాటన

Feb 24,2024 | 16:11

ప్రజాశక్తి-ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : మండలంలోని పసలపూడిలో నూతనంగా నిర్మించి, శనివారం ప్రారంభించిన కోట సత్తెమ్మ ఆలయాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి…