జిల్లా-వార్తలు

  • Home
  • శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : జెవివి

జిల్లా-వార్తలు

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : జెవివి

Dec 21,2023 | 23:49

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని అలమరుచుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ బి. సీతారామశాస్త్రి పేర్కొన్నారు. స్థానికరెడ్డి మహిళా జూనియర్‌…

సిఎం జగన్‌ జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 23:48

ప్రజాశక్తి -మార్కాపురం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సారధ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.…

సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె

Dec 21,2023 | 23:39

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని జెఎసి అధ్యక్షులు రఘు నాథ్‌ స్పష్టం చేశారు. ఉద్యోగులు చేపట్టిన…

అలుపెరగని పోరాటాలు చేసిన సాబ్జి

Dec 21,2023 | 23:37

ప్రజాశక్తి – ఉండ్రాజవరం రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి అలుపెరగని పోరాటం చేశారని యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు అన్నారు. గురువారం స్థానిక జడ్‌పి…

Dec 21,2023 | 23:36

లబ్ధిదారులకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ ప్రజాశక్తి-అమలాపురం (అల్లవరం) అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయతీ పరిధిలో గల పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో గ్రామంలో జగనన్న…

ఇష్టంతో కష్టపడితే ఫలితాలు సాధ్యం

Dec 21,2023 | 23:36

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పట్ల ఇష్టంతో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చునని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. రూరల్‌ మండలం…

భూయాజమాన్య హక్కు చట్టం రద్దుకు డిమాండ్‌

Dec 21,2023 | 23:35

మామిడికుదురులో వినతిపత్రం అందజేస్తున్న న్యాయవాదులు ప్రజాశక్తి-మామిడికుదురు ప్రజల స్థిరాస్తులకు భద్రత లేని భూ యాజమాన్యహక్కు చట్టం 2022రద్దు చేయాలని కోరుతూ గురువారం న్యాయవాదులు తహశీల్దార్‌ కార్యాలయం ధర్నా…

అర్ధాకలితో మిడ్డేమీల్స్‌ కార్మికులు

Dec 21,2023 | 23:34

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యార్థులకు అన్నంపెట్టి కడుపు నింపుతున్న మిడ్డేమీల్స్‌ కార్మికులు మాత్రం అర్ధాకలితో అలమటిస్తున్నారు. కనీస వేతనాలు లేక, బిల్లులు సకాలంలో విడుదల కాక…

సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేయాలి

Dec 21,2023 | 23:33

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ రాణి ప్రజాశక్తి-మండపేట నియోజకవర్గ నలుమూలల నుంచి బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలు తరలివచ్చి బిసి సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేయాలని మున్సిపల్‌…