జిల్లా-వార్తలు

  • Home
  • ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభం

జిల్లా-వార్తలు

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభం

Dec 27,2023 | 12:04

జెండాను అవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్‌ ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 24వ రాష్ట్ర మహాసభ కాకినాడలోని అల్లూరి సీతారామరాజు నగర్‌,…

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర ఆరంభం

Dec 27,2023 | 01:10

క్రికెట్‌ ఆడుతున్న సిఎం జగన్‌ ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్‌ స్కూల్‌ క్రీడ మైదానంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆడుదాంఆంధ్ర-2023’…

బడ్జెట్‌ ఆమోదం కోసం..

Dec 27,2023 | 01:09

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరగనుంది. చైర్‌పర్సన్‌ హెనీ…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెబాట

Dec 27,2023 | 01:08

గుంటూరు సమ్మె శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని,…

మోత మోగించిన అంగన్‌వాడీలు

Dec 27,2023 | 01:05

గుంటూరు సమ్మె శిబిరంలో ప్లేట్లు మోగిస్తున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె…

సమస్యలపై ఆశాల నిరసన, వినతి

Dec 27,2023 | 01:00

నిరసన తెలుపుతున్న అశా కార్యకర్తలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కనీస వేతనం ఇవ్వాలని, సెలవులు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని,…

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర

Dec 27,2023 | 00:58

నరసరావుపేటలో క్రీడా జ్యోతితో కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెసి ఎ.శ్యామ్‌ప్రసాద్‌, ఇతర అధికారులు, నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా విలేకర్లు : ప్రభుత్వం చేపట్టిన…

ఇదే స్ఫూర్తితో మరిన్ని బాలోత్సవాలు నిర్వహించాలి

Dec 27,2023 | 00:57

అభినందన సభలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు బాలోత్సవం కమిటీ 65 ఈవెంట్లలో జిల్లాస్థాయిలో బాలబాలికలకు ఈనెల 23, 24 తేదీలలో బాలోత్సవాలను విజయవంతంగా…

ముఖ్యమంత్రికి వినిపించాలని ఖాళీ కంచాలతో మోత..

Dec 27,2023 | 00:53

వినుకొండలో కంచాలు మోగిస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-సత్తెనపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం రెండువారాలకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మంగళవారమూ నిరసనలు కొనసాగించారు. రోజుల తరబడి…