జిల్లా-వార్తలు

  • Home
  • వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు : కలెక్టర్‌

Feb 8,2024 | 21:14

ప్రజాశక్తి – రాయచోటి రాబోయే వేసవిని దష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిం చాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత…

ప్రభుత్వ కళాశాలలే మిన్న

Feb 8,2024 | 21:13

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: ప్రైవేటు కాలేజీలు కన్నా ప్రభుత్వ కళాశాలలే మిన్న అన్న నినాదంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జె.రామారావు ఆధ్వర్యంలో అధ్యాపకులు 7 బృందాలుగా…

‘మిట్స్‌’ను సందర్శించిన ఎన్‌సిసి

Feb 8,2024 | 21:12

కమాండర్‌ప్రజాశక్తి-మదనపల్లి మిట్స్‌ కళాశాలను తిరుపతి ఎన్‌సిసి గ్రూప్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎన్‌సిసి గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ వై.డుంగ్రకోటి సందర్శించారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ యువరాజ్‌ తెలిపారు. ఎన్‌సిసిి…

విద్యా సంస్థల్లో ఆహార కమిషన్‌ సభ్యుల పరిశీలన

Feb 8,2024 | 21:12

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌: రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు బి.కాంతారావు జిల్లా పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని బెలగాం వద్ద చౌక ధరల దుకాణాన్ని, అంగన్వాడీ కేంద్రం, మున్సిపల్‌…

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

Feb 8,2024 | 16:56

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు ప్రజాశక్తి-అమలాపురం లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణం లో పారదర్శకంగా సాగేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతయుతంగా విధులు…

బైక్‌ని ఢీకొన్న కారు.. యువకుడు మృతి

Feb 8,2024 | 16:41

ఇద్దరి పరిస్థితి విషమం బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఘటన ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఘోర రోడ్డు…

స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేయాలి : వైద్యారోగ్య శాఖాధికారి భాస్కరరావు

Feb 8,2024 | 16:18

బాలికా శిశు సంరక్షణపై విస్తృత ప్రచారం ప్రజాశక్తి-విజయనగరం కోట : స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేసి, నివేదికలను ఈ నెల 15వ తేదీలోగా పంపించాలని, ప్రోగ్రామ్‌ అధికారులను…

ఆశాలపై జగన్ ప్రభుత్వ నిర్బంధం

Feb 8,2024 | 16:09

24గంటల్లో 4సార్లు ఆశాలను అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ వెళ్లేందుకు ఆశాల తీవ్ర ప్రయత్నం ప్రజాశక్తి కాకినాడ : ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలుపుమేరకు విజయవాడ…

8వ రోజు కొనసాగిన జిజిహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన

Feb 8,2024 | 16:05

ప్రజాశక్తి-కాకినాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం…