జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి సీనియర్‌ నాయకుడ్ని కలిసిన ఎమ్‌పి అభ్యర్థి

జిల్లా-వార్తలు

వైసిపి సీనియర్‌ నాయకుడ్ని కలిసిన ఎమ్‌పి అభ్యర్థి

Mar 22,2024 | 21:37

పాలకొండ: అరుకు పార్లమెంటరీ వైసిపి అభ్యర్థి చెట్టి తనూజారాణి శుక్రవారం వైసిపి సీనియర్‌ నాయకులు పాలవలస రాజశేఖరంను కలుసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ…

చెక్‌ పోస్టులలో తనిఖీలు చేయాలి

Mar 22,2024 | 21:36

 సీతంపేట: సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున చెక్‌ పోస్టుల్లో తనిఖీలు చేయాలని పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కల్పనాకుమారి అన్నారు. శుక్రవారం పాలకొండ…

జ్వరాలపై దృష్టి సారించాలి

Mar 22,2024 | 21:35

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి జ్వరాలు గుర్తించడంపై సిబ్బంది దృష్టి సారించాలని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ఎం.శాంతిప్రభ స్పష్టం చేశారు.…

జ్వరాల గుర్తింపుపై దృష్టిసారించాలి

Mar 22,2024 | 21:34

పార్వతీపురంరూరల్‌: క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి జ్వరాలు గుర్తించడంపై సిబ్బంది దృష్టి సారించాలని జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ ఎం.శాంతిప్రభ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా…

చీపురుపల్లివైపే అందరి చూపు

Mar 22,2024 | 21:34

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  సాధారణంగా ఎన్నికల్లో ఫలితాల గురించి జనం ఆద్యంతం ఆసక్తికరంగా ఎదురు చూడడం సర్వసాధారణం. కానీ, ప్రస్తుతం చీపురుపల్లి టిడిపి అభ్యర్థి…

ప్రతి నీటిబొట్టు విలువైనదే ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి

Mar 22,2024 | 21:32

పార్వతీపురం: ప్రతి నీటిబొట్టు ఎంతో విలువైందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రమేష్‌ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్ట్‌ ఆవరణలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా…

ప్రచారానికి అనుమతి తప్పనిసరి

Mar 22,2024 | 21:31

పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారానికి అనుమతులు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో…

25న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌విందు

Mar 22,2024 | 21:30

ప్రజాశక్తి – కడప ఈనెల 25న సాయంత్రం కడప జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో కడపలోని ఆమీన్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో ఇఫ్తార్‌ విందు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ…

మతోన్మాద శక్తులను ఎండగట్టాలి

Mar 22,2024 | 21:30

 సీతానగరం : దేశంలో ప్రస్తుతం మతోన్మాదం వెర్రితలలు వేస్తుందని, కావున భగత్‌ సింగ్‌ ఆశయాలను, ఆకాంక్షలను, భావాలను విరివిగా ప్రజల్లో తీసుకువెళ్లి మతోన్మాద శక్తులను ఎండగట్టాలని సిపిఎం…