జిల్లా-వార్తలు

  • Home
  • రక్త హీనతపై సంపూర్ణ అవగాహన అవసరం : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

రక్త హీనతపై సంపూర్ణ అవగాహన అవసరం : కలెక్టర్‌

Mar 4,2024 | 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రక్త హీనతపై గ్రామ స్థాయిలో సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న పదేళ్లలోపు పిల్లల్లో…

కట్టుదిట్టంగా ‘పది’ పరీక్షలు : డిఇఒ

Mar 4,2024 | 21:30

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 18 వ తేదీ నుంచి 30 తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా…

హాస్టల్‌ విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐ

Mar 4,2024 | 21:29

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ విద్యార్థుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కళాశాల ఆవరణలో…

వైసిపిలో భర్త..టిడిపిలోకి భార్య

Mar 4,2024 | 21:29

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఔను…! భర్త వైసిపిలో కొనసాగుతుండగా భార్య టిడిపిలోకి జంప్‌ అయ్యారు. ఒకరు ఉన్న పదవి కోసం పార్టీలో కొనసాగుతుండగా, మరొకరు…

ముంపు బాధితులకు పూర్తి సహకారం : కలెక్టర్‌

Mar 4,2024 | 21:28

ప్రజాశక్తి-ఓబులువారిపల్లి మంగంపేట ముంపు బాధితులకు కేటాయించిన అర్‌అర్‌-5 లేఅవుట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. సోమవారం మండలంలోని మంగంపేట గ్రామ పంచాయతీ కాపువల్లి,…

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ

Mar 4,2024 | 21:27

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఈడిగపాలెం వార్డులో రూ.80లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య…

వేతనాలు పెంచాలని రిలే దీక్ష

Mar 4,2024 | 21:24

ప్రజాశక్తి- గజపతినగరం : పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ గజపతినగరం, పురిటిపెంట గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు సోమవారం స్థానిక మెయిన్‌రోడ్డులో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు.…

అధికారుల నిర్లక్ష్యమే మృతికి కారణం

Mar 4,2024 | 21:23

ప్రజాశక్తి- రేగిడి : రాజాం మున్సిపాలిటీ బొబ్బలి సెంటర్‌లో ఆదివారం రాత్రి మర్రిచెట్టు కూలి కొండంపేటకు చెందిన ముద్దన శ్రీనివాసరావు మృతి చెందారని ఇది కేవలం అధికారుల…

సంఘీబావ సభ జయప్రదం చేయాలి

Mar 4,2024 | 21:21

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సంఘీబావ సభను జయప్రదం చేయాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూని యన్‌ అధ్యక్షులు టి. వి. రమణ…