జిల్లా-వార్తలు

  • Home
  • నేడు ఎంపీ మిధున్‌ రెడ్డిచే పలు ప్రారంభోత్సవాలు

జిల్లా-వార్తలు

నేడు ఎంపీ మిధున్‌ రెడ్డిచే పలు ప్రారంభోత్సవాలు

Feb 15,2024 | 16:33

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డిచే శుక్రవారం పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్‌ కొరమట్ల శ్రీనివాసులు తెలిపారు. గురువారం ప్రారంభోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కొరముట్ల…

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి : ఎపి రైతు సంఘం

Feb 15,2024 | 16:28

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ (గుంటూరు) : సంయుక్త కిసాన్‌ యువమోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు శుక్రవారం జరిగే గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం…

గ్రామీణ భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 15,2024 | 15:15

 సిఐటియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈనెల 16…

దంగేరు-శివల మెయిన్ రోడ్డు పనులను అడ్డుకున్న గ్రామస్తులు

Feb 15,2024 | 15:03

7 మీటర్ల రోడ్డును 5 మీటర్లకుకుదించటంపై కాంట్రాక్టర్ తో వాగ్వాదం పరిశీలించిన ఆర్ అండ్ బి డి ఈ. సూర్యనారాయణ ప్రజాశక్తి రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ): కే గంగవరం…

బిజెపి కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం

Feb 15,2024 | 15:07

గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు పిలుపు.. నగరంలో బైక్ ర్యాలీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మోడీ…

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

Feb 15,2024 | 14:48

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి): ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూహక్కు చట్టం -2023 రద్దు చేయాలని నరసాపురం బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు చల్లా దానయ్య నాయుడు అన్నారు. గురువారం…

ప్రోటోకాల్ ఉల్లంఘనపై వేగుళ్ళ ధ్వజం

Feb 15,2024 | 14:42

ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్ కోనసీమ) : స్థానిక గొల్లపుంత కాలనీలో అందరికి ఇల్లు పథకంలో భాగంగా నిర్మించిన టిడ్కో ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు…

రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శన అడ్డుకున్న పోలీసులు

Feb 15,2024 | 14:38

ప్రజాశక్తి – చీరాల(బాపట్ల) : రాజధాని భూములు విషయమై రైతుల చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వ తీరిను ప్రశ్నిస్తూ గురువారం సురేష్‌ మహాల్‌లో విడుదలైన రాజధాని ఫైల్స్‌ సినిమాను…

పాత్రికేయులపై భౌతిక దాడులకు ఖండన

Feb 15,2024 | 14:03

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కె.సి.చెన్నయ్య ప్రజాశక్తి-శ్రీకాకుళం : పాత్రికేయులపై బౌతిక దాడులపై మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు…