జిల్లా-వార్తలు

  • Home
  • ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి

జిల్లా-వార్తలు

ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి

Dec 5,2023 | 22:06

ప్రజాశక్తి- పులిచెర్లమండలం ఎర్రపాపిరెడ్డి గారిపల్లి పంచాయతీ గేటుకాడ బెస్తపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మతి చెందారు. ఎస్‌ఐ రవిప్రకాష్‌ రెడ్డి తెలిపిన…

వాలంటీర్‌ మోసం..!

Dec 5,2023 | 22:06

తనకు జరిగిన అన్యాయాన్ని ఎంపిడిఒకు ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు నాగేశ్వరమ్మ         పుట్లూరు : ఆరోగ్య సురక్ష, పింఛన్‌ మార్పులు చేస్తానంటూ ఓ…

ప్రశ్నార్థకంగా పనులు

Dec 5,2023 | 22:05

నాణ్యత నామమాత్రం నాసిరకంగా అంతర్‌ రాష్ట్ర రహదారి పనులు రూ.45 లక్షలు మట్టిపాలు?ప్రజాశక్తి- చిత్తూరుఈ ఫోటోలు కనిపిస్తున్న దశ్యం యాదమరి మండలం మార్లబండ క్రాస్‌ చిత్తూరు- గుడియాత్తం…

కరువు సహాయక చర్యలు చేపట్టాలి : సిపిఎం

Dec 5,2023 | 22:05

డీవోకు వినతిపత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు పెనుకొండ : రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ డిమాండ్‌…

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలలో ఎంపీడీఓ పర్యటన

Dec 5,2023 | 22:02

ప్రజాశక్తి- వెదురుకుప్పం: మండలంలో తుపాన్‌ వల్ల కలిగిన సమస్యలను ఎంపీడీఓ ప్రేమ్‌ కుమార్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించారు. మంగళవారం మాంబేడు ఏఏడబ్ల్యూలో ఆయన పర్యటించారు. వర్షాలకు పూర్తిగా…

మిచౌంగ్‌ ప్రతాపం.. నిండామునిగిన రైతాంగం

Dec 5,2023 | 22:01

పొంగిపొరలిన ‘కుశస్థలి’ పలు ప్రాంతాలు జలమయం వేగంగా సహాయక చర్యలునీటి మునిగిన పంటలువరికి తీవ్రనష్టం ప్రజాశక్తి- నగరి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి మంగళవారం…

బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్

Dec 5,2023 | 21:57

30 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం ప్రజాశక్తి – పుత్తూరు, టౌన్: బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్ చేసి 30 గ్రాముల బంగారు చైన్ ను పోలీసులు…

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం

Dec 5,2023 | 21:46

2కె రన్‌ను ప్రారంభిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌         అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దీనిని గుర్తించి ఓటు హక్కు…