జిల్లా-వార్తలు

  • Home
  • నాసిరకం హెల్మెట్లు అమ్మినా, ధరించినా చర్యలు

జిల్లా-వార్తలు

నాసిరకం హెల్మెట్లు అమ్మినా, ధరించినా చర్యలు

Jan 30,2024 | 21:20

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :ఐఎస్‌ఐ ప్రమాణాల్లేని నాసిరకం హెల్మెట్లు ధరించినా, అమ్మినా చర్యలు ఉంటాయని జిల్లా రవాణా శాఖ అధికారి సి.మల్లికార్జునరెడ్డి అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా…

పారిశ్రామిక శిక్షణను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే

Jan 30,2024 | 21:18

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : గిరిజన విద్యార్థులు పారిశ్రామిక విద్యపై ఆసక్తి కనబరిస్తే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వీలుంటుంది కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు.…

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మతి

Jan 30,2024 | 21:18

మృతిచెందిన జాఫర్‌ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మతి ప్రజాశక్తి-కొడవలూరు :ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మతి చెందారని ఎఎస్‌ఐ గంధం ప్రసాద్‌…

ఘనంగా నారాయణదాస్‌ వర్థంతి

Jan 30,2024 | 21:17

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఫ్రెండ్స్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌, రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్‌ అకాడమీ సంయుక్తంగా మంగళవారం ఆదిభట్ల నారాయణదాసు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పైడితల్లి…

కమ్యూనిటీ స్థలంపై కన్ను

Jan 30,2024 | 21:17

ప్రజాశక్తి – పాలకొండ : డివిజన్‌ కేంద్రమైన పాలకొండ పట్టణంలో స్థలాల విలువ విపరీతంగా పెరిగిపోయాయి. సెంటు స్థలం లక్షల్లో విలువ పలుకుతుంది. దీంతో కొంతమంది వ్యక్తులు…

అభివృద్ధి చేశారు..ఆదరించండి

Jan 30,2024 | 21:16

ప్రచారం చేస్తున్న దృశ్యం అభివృద్ధి చేశారు..ఆదరించండి ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:2014 నుంచి 2019 వరకు నెల్లూరు నగరాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో అభివద్ధి చేయడంతోపాటు.. ప్రజల…

సర్పంచులకు నిధుల్లేవ్‌..

Jan 30,2024 | 21:14

మద్దతు తెలుపుతున్న టిడిపి నాయకులు చేజర్ల సర్పంచులకు నిధుల్లేవ్‌.. ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:రాష్ట్రంలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన…

‘5ఎస్‌ ఎక్సలెన్స్‌’ అవార్డు ప్రదానం

Jan 30,2024 | 21:11

అవార్డు అందుకుంటున్న దృశ్యం ‘5ఎస్‌ ఎక్సలెన్స్‌’ అవార్డు ప్రదానం ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండల్లాల్లోని సెంబ్‌ కార్ప్‌ ఎనర్జీ ఇండియా (ఎస్‌ఇఐఎల్‌) లిమిటెడ్‌ కంపెనీని అత్యంత ప్రతిష్టాత్మక…

భావితరాలకు ఆదర్శప్రాయుడు గాంధీ : కోలగట్ల

Jan 30,2024 | 21:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  గాంధీ ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయం వద్దనున్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…