జిల్లా-వార్తలు

  • Home
  • సరిహద్దుల చెక్‌పోస్ట్‌ల వద్ద పకడ్బందీగా తనిఖీలు

జిల్లా-వార్తలు

సరిహద్దుల చెక్‌పోస్ట్‌ల వద్ద పకడ్బందీగా తనిఖీలు

Mar 21,2024 | 21:49

సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సరిహద్దుల్లో ఉన్న చెక్‌ పోస్టుల వద్ద నిఘా…

మరో 5472 చీరలు స్వాధీనం

Mar 21,2024 | 21:49

అధికారులు స్వాధీనం చేసుకున్న చీరలు.. పరిశీలిస్తున్న అధికారులు (ఇన్‌సెట్‌) ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి ఇండిస్టీయల్‌ ఎస్టేట్‌లోని ఓ గోదాములో అక్రమంగా దాచి ఉంచిన…

గోడౌన్లో పసుపు తరలింపుపై ఫిర్యాదు

Mar 21,2024 | 21:48

సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న పసుపు రైతుల సంఘం నాయకులు, రైతులు ప్రజాశక్తి – తెనాలి, దుగ్గిరాల : దుగ్గిరాల శుభం మహేశ్వరీ కోల్డ్‌ స్టోరేజ్‌ అగ్ని…

నీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు

Mar 21,2024 | 21:08

ప్రజాశక్తి – కడప అర్బన్‌ నగరంలో లభ్యతపై కార్పొరేషన్‌ కమిషనర్‌ జి. సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌ నగర పాలక సంస్థ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇంజి…

మూల్యాంకన కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి

Mar 21,2024 | 21:07

ప్రజాశక్తి-కడపఅర్బన్‌ పదవ తరగతి మూల్యాంకన విధులలో పాల్గొనే ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పించాలని గురువారం యుటిఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఇఒ ఎం.అనురాధకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా…

ఎంసిసిని ఉల్లంఘిస్తే కేసులు : ఎస్‌పి

Mar 21,2024 | 21:05

ప్రజాశక్తి – కడప అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లం ఘించే వారిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని…

కడప ఎంపీ బరిలో షర్మిల?

Mar 21,2024 | 21:01

ప్రజాశక్తి-కడప ప్రతినిధికడప పార్లమెంట్‌ ఎన్నిక ఉత్కంఠను కలిగిస్తోంది. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీల పరిధిలో 16.16 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లను గణనీయమైన సంఖ్యలో కైవసం…

అయోమయoలో వైసిపి కేడర్‌

Mar 21,2024 | 20:59

విజయనగరం ప్రతినిధి:విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్‌ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ…

కార్పొరేషన్ల రుణాలేవీ?

Mar 21,2024 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వెనుబడిన కులాలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవుల పంపకం చేపట్టినప్పటికీ…