జిల్లా-వార్తలు

  • Home
  • 3వ రోజుకు జిజిహెచ్‌ వర్కర్స్‌్‌ ఆందోళన

జిల్లా-వార్తలు

3వ రోజుకు జిజిహెచ్‌ వర్కర్స్‌్‌ ఆందోళన

Feb 2,2024 | 23:19

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 3వ రోజైన శుక్రవారం కొనసాగింది. ఈ…

మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

Feb 2,2024 | 23:17

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా జె.వెంకటరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు నుంచి బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరారు. పార్వతిపురం జిల్లా…

పిఠాపురం పీఠం ఎవరిదో..?

Feb 2,2024 | 23:14

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిఅసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణ తీర్పుకి పెట్టింది పేరు పిఠాపురం నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ఓటర్ల తీర్పు విభిన్నంగానే ఉంటుందనే ప్రచారం ఉంది.…

శరవేగంగా కులగణన

Feb 2,2024 | 23:12

ప్రజాశక్తి-తెనాలి : సుదీర్ఘంగా ఎదురుచూసిన కులగణన ఎట్టకేలకు ప్రారంభమైంది. గతనెల 19 నుంచి ప్రారంభమైన కులగణన 28కి ముగించాల్సి ఉంది. అయితే ఈ గడువును ఈనెల 4…

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే బడ్జెట్‌

Feb 2,2024 | 23:09

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్‌: వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం ప్రశేపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ ఉందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.…

రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ పునరుద్ధరణకు ధర్నా

Feb 2,2024 | 23:08

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:మండలంలో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్‌లో 2023 డిసెంబర్‌ 24 నుండి రైల్వే రిజర్వేషన్‌లను రైల్వే అధికారులు నిలుపుదల చేయడంపై ప్రయాణికులు స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహింంచారు. ఈ…

ఒపిఎస్‌పై పార్టీల వైఖరి వెల్లడించాలి

Feb 2,2024 | 23:08

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని, ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చాలని యుటిఎఫ్‌…

గిరిజనేతరులకు భూముల పట్టాలు

Feb 2,2024 | 23:07

ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం. రోలుగుంట మండలాల సిపిఎం నేతల సమావేశం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె. గోవిందరావు అధ్యక్షతన జరిగింది. సిపిఎం…

నిర్లక్ష్యంగా ఉండే బిఎల్‌ఒలపై చర్యలు తప్పవు

Feb 2,2024 | 23:06

మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి చేకూరి ప్రజాశక్తి-గుంటూరు : ఓటర్ల డ్రాఫ్ట్‌రోల్‌ అనంతరం చేపట్టిన ఓటర్ల వెరిఫికేషన్‌, జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా ఉన్న బూత్‌లెవల్‌ అధికారులు (బిఎల్‌ఒ), ఎన్నికల…