జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’

జిల్లా-వార్తలు

ప్రజాసమస్యలకు పరిష్కార వేదిక ‘స్పందన’

Jan 22,2024 | 22:50

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్‌పి…

జిల్లా పరిషత్‌ అంచనా ఆదాయంరూ. 4133.08 కోట్లు

Jan 22,2024 | 22:49

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా పరిషత్‌కు రానున్న 2024-2025 సంవత్సరానికి సంబంధించి రూ.4133.08 కోట్లు ఆదాయం రానున్నదని ఖర్చులు రూ.3629.52కోట్లు అని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు…

అంగన్వాడీల అరెస్టులు దారుణం

Jan 22,2024 | 22:47

అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రజాసంఘాల నిరసన ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అంగన్వాడీల అరెస్టులను నిరశిస్తూ సిపిఎం, సిపిఐ, ఏఐటీయూసీ, సిఐటియు నేతలు సోమవారం స్థానిక అంబేద్కర్‌ విగ్రహం ఎదుట…

ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ

Jan 22,2024 | 22:45

శ్రీ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,58,257 శ్రీ ఓటర్లు వెబ్సైట్‌ ద్వారా వివరాలను పరిశీలించుకోవచ్చు : కలెక్టర్‌ ఓటరు తుది జాబితా విడుదల సందర్భంగా మాట్లాడుతున్న…

ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రశాంతంగా యూజీ, పీజీ పరీక్షలు ప్రారంభం

Jan 22,2024 | 22:44

ప్రజాశక్తి- గుడిపల్లి: ద్రావిడ విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రశాంతంగా యూజీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె.మధుజ్యోతి, రిజిస్ట్రార్‌ ఆచార్య ఏకె.వేణుగోపాల్‌…

మరుదు పాండ్యన్‌ సోదరులు విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

Jan 22,2024 | 22:42

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్థానిక చిత్తూరు – వేల్లూరు రోడ్‌, రిలయన్స్‌ మార్ట్‌ సూపర్‌స్టోర్‌ ఎదురుగా, గంగినేని చెరువు వద్ద, మరుదు పాండియార్స్‌ మెమోరియల్‌ పార్క్‌ ప్రధానపూజ, టిజి.బుల్లెట్‌…

18,59,910

Jan 22,2024 | 22:03

జిల్లాలో ఓటర్ల సంఖ్యమహిళలే అధికం శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 2,70,055 ఆమదాలవలసలో అత్యల్పంగా 1,92,560 మంది ఓటర్లు ఓటర్ల స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ జాబితా విడుదల ప్రజాశక్తి…

మౌలిక వసతులు కల్పించాలి : సిపిఎం

Jan 22,2024 | 22:01

నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నాయకులు మౌలిక వసతులు కల్పించాలి : సిపిఎం ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక 24వ డివిజన్‌ ఆర్‌డిటి కాలనీలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన…

ఫైబర్‌ నెట్‌ ద్వారా ట్రిపుల్‌ ప్లే సేవలు

Jan 22,2024 | 22:00

మాట్లాడుతున్న ఎపి ఫైబర్‌ నెట్‌ మేనేజర్‌ గౌతమ్‌ కుమార్‌ అపరేటర్లు సద్వినియోగం చేసుకోవాలి ఎపి ఫైబర్‌ నెట్‌ మేనేజర్‌ గౌతమ్‌ కుమార్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌…