జిల్లా-వార్తలు

  • Home
  • ఇన్సెంటీవ్‌ విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తాం

జిల్లా-వార్తలు

ఇన్సెంటీవ్‌ విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తాం

Jan 17,2024 | 22:35

ధర్మవరంలో సమ్మె చేస్తున్న పట్టురైతులు, రీలర్లు                      హిందూపురం : పట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటీవ్‌ను విడుదల చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టుగూళ్ల…

టిడిపితోనే సామాజిక న్యాయం

Jan 17,2024 | 22:34

ప్రభాకర్‌ చౌదరికి గజమాలతో స్వాగతం పలుకుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు        అనంతపురం కలెక్టరేట్‌ : సామాజిక న్యాయం టిడిపి తోనే సాధ్యమవుతుందని టిడిపి…

టిడిపిలో పలువురు చేరిక

Jan 17,2024 | 22:32

పార్టీలోకి చేరిన వారితో కందికుంట                            కదిరి టౌన్‌ : పట్టణంలోని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

బెదిరింపులకు భయపడం

Jan 17,2024 | 22:30

సోమందేపల్లిలోని సమ్మెలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌                          సోమందేపల్లి : అంగన్వాడీ కార్మికులు గత 37 రోజులుగా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సమ్మె…

‘నీళ్లు’నమిలిన అధికారులు.!

Jan 17,2024 | 22:30

జెడ్పీ సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ తదితరులు         అనంతపురం ప్రతినిధి : తాగునీటి బిల్లుల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ…

జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరు : మంత్రి

Jan 17,2024 | 22:28

ప్రజలకు నమస్కరిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌                         రొద్దం : చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌, తోక పార్టీలతో జత కట్టినా జగనన్న ప్రభంజనాన్ని ఆపలేరనిరాష్ట్ర…

సుప్రీం తీర్పును వక్రీకరిస్తున్నారు

Jan 17,2024 | 22:26

నిరాధార ఆరోపణలతో చంద్రబాబుపై కేసులు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును వైసిపి…

22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

Jan 17,2024 | 22:25

జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన నుంచి గతేడాది డిసెంబరు 9…

చెన్నై టు మైౖసూర్‌ వయా చిత్తూరు

Jan 17,2024 | 22:23

త్వరలో బుల్లెట్‌ ట్రైన్‌ ఆగమనంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఉమ్మడి చిత్తూరు జిల్లా రైల్వే పరంగా ఎంతో వెనకబడి ఉంది. జిల్లాల విభజన తరువాత ఈ పరిస్థితి మరింత దారుణంగా…