వాలీబాల్ ఆడి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కలెక్టర్ తదితరులు విద్యతో పాటు క్రీడలూ అవసరం అనంతపురం : విద్యార్థులు చదువుతో పాటూ క్రీడల్లోనూ…
జిల్లా-వార్తలు
అధికారుల ‘చెత్త’ నిర్ణయం..!
తాడిపత్రిలో తమ సమ్మను విచ్ఛిన్నం చేసే చర్యలకు సాయం చేయొద్దంటూ పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న మున్సిపల్ కార్మికులు తాడిపత్రి :…
సమ్మెను పట్టించుకోకపోవడం దారుణం
ప్రజాశక్తి-సిఎస్ పురం: అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని గత 24 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు…
రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకు రావాలి: ఉగ్ర
ప్రజాశక్తి-సిఎస్ పురం: రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ముందుకు రావాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండలంలోని అరవేముల గ్రామానికి…
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిఈఒ విఎస్ సుబ్బారావును యుటిఎఫ్ నేతలు కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై స్థానిక డిఇఒ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖాధికారి…
రోడ్డుపై మట్టి కుప్పలు తొలగించాలి
ప్రజాశక్తి-సిఎస్ పురం: సిఎస్ పురం గ్రామంలో తాగునీటి కోసం ఇటీవల కులాయి పైపులైన్లు వేయటం కోసం రోడ్లకు ఇరు వైపులా కాలువలు తీసి మట్టి కుప్పలు వేయడం…
యుటిఎఫ్ మోడల్ టెస్ట్ పేపర్స్ పంపిణీ
ప్రజాశక్తి-సిఎస్ పురం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూటీఎఫ్ తరఫున మోడల్ టెస్ట్ పేపర్లను గురువారం పంపిణీ చేశారు. మండలంలో…
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
ప్రజాశక్తి-దర్శి: పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు పోరాటాలు ఆగవని సీఐటీయు దర్శి డివిజన్ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. గురువారం స్థానిక…
మిరియాల సాగుపై కళాజాతా
ప్రజాశక్తి-అరకులోయ:ఏజెన్సీలో మిరియాల సాగు పై కాళాజాత కార్యక్రమాల ద్వారా గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నామని స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డు అధికారి బొడ్డు కళ్యాణి చెప్పారు. గురువారం…