జిల్లా-వార్తలు

  • Home
  • ఆక్రమణలను అడ్డుకుంటాం : హనిమిరెడ్డి

జిల్లా-వార్తలు

ఆక్రమణలను అడ్డుకుంటాం : హనిమిరెడ్డి

Jan 12,2024 | 00:00

ప్రజాశక్తి – అద్దంకి ప్రభుత్వ స్థలాల ఆక్రమణ యదేచ్చగా సాగుతుందనే ప్రచారం ఎక్కువగా ఉందని, ప్రభుత్వ స్థలాలను పరిశీలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తామని వైసిపి ఇన్చార్జ్ పి…

కోలాహలంగా కబడ్డీ పోటీలు

Jan 11,2024 | 23:58

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశం, బాపట్ల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు మండలంలోని వంకాయలపాడు శ్రీ సాయిరాం గురుకుల పాఠశాల ఆవరణలో…

నేపాల్ బాలిక చీరాలలో అప్పగింత

Jan 11,2024 | 23:57

ప్రజాశక్తి – చీరాల బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్‌కు చెందిన ప్రియా కుమారి (12) అనే బాలిక తన అత్తతో కలిసి విజయవాడలో ఉంటున్న బంధువులు వద్దకు…

మీ పోరాటానికి మా పూర్తి అండ..

Jan 11,2024 | 23:56

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : స్కీం వర్కర్లు, కార్మికులు, చిరు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ హామీలను విస్మరించి మోసం…

చేనేతల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : రాష్ట్ర చేనేత జన సమైక్య ఆరోపణ

Jan 11,2024 | 23:56

ప్రజాశక్తి – వేటపాలెం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో చేనేత పరిశ్రమ రోజు రోజుకి కుంటుపడుతుందని చేనేత జన సమైక్య నాయకులు ఆరోపించారు. మండలంలో చల్లారెడ్డిపాలెం పంచాయితీ…

ఎయిమ్స్‌కు నీటి సరఫరా పైపులైపు పనులు పూర్తి చేయాలి

Jan 11,2024 | 23:55

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : మంగళగిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు అవసరమైన పైపులైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌…

నోటీసులతో కుప్పకూలిన అంగన్వాడీ

Jan 11,2024 | 23:54

ప్రజాశక్తి-తాడేపల్లి : ఒకపక్క ఎసిడిపిఒ ఒత్తిడి, మరోపక్క సూపర్‌వైజర్ల బెదిరింపులు దీనికి తోడు గురువారం వెంటనే విధులకు హాజరుకావాలని నోటీసుల నేపథ్యంలో పట్టణంలోని కెఎల్‌రావు కాలనీ హోసన్న…

పే(పీ)ట ముడి

Jan 11,2024 | 23:53

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి మార్పుపై ప్రతిష్టంభన ఏర్పడింది. సిట్టింగ్‌ ఎంపి లావు కృష్ణదేవరాయులును గుంటూరులో పోటీ చేయాలని పార్టీ…

కొత్తగా 108507 ఓట్ల నమోదు.. 101370 తొలగింపు

Jan 11,2024 | 23:49

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రానున్న ఎన్నికలు అవాఛనీయ ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా…