దుకాణాల తొలగింపు
ప్రజాశక్తి-హుకుంపేట:మండలం కేంద్రంలోని శనివారం నిర్వహిస్తున్న వారపు సంతల్లో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ సతీష్ సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను సిబ్బందితో…
ప్రజాశక్తి-హుకుంపేట:మండలం కేంద్రంలోని శనివారం నిర్వహిస్తున్న వారపు సంతల్లో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎస్ఐ సతీష్ సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను సిబ్బందితో…
ప్రజాశక్తి – కొల్లూరు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు…
ప్రజాశక్తి -గోపాలపట్నం: జివిఎంసి 89వ వార్డు చంద్రనగర్ సమీపంలో, సింహాచలం రైల్వేస్టేషన్ వెనుక భాగంలో రైల్వే అండర్పాత్వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం ఆయా పనులను స్థానిక…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరంసమగ్ర శిక్ష ఉద్యోగులు డిఇఒ కార్యాలయం వద్ద శనివారం ఆవేదన దీక్ష నిర్వహించారు. తమను విద్యాశాఖలోకి విలీనం చేసి, వెంటనే రెగ్యులర్ చేయాలని, ఔట్…
ప్రజాశక్తి-ములగాడ: ఇఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం రామిరెడ్డి అనే వ్యక్తికి కెజిహెచ్కు పంపి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేయడంతోపాటు, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్యంపై…
అంగన్వాడీల సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. పలుచోట్ల వంటా వార్పు నిర్వహించారు.ప్రజాశక్తి – యంత్రాంగంరాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు…
గీతం సదస్సులో నార్వే నిపుణుడు బి.దుర్గాప్రసాద్ ప్రజాశక్తి -మధురవాడ : మానవ నియంత్రణ లేకుండా నడిచే స్వయం ప్రతిపత్తి వాహనాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలలో పలు…
ప్రజాశక్తి- ములగాడ : తమ సమస్యల పరిష్కారానికి జివిఎంసి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఈనెల 26నుంచి సమ్మెబాట పట్టనున్నారని ఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు…