జిల్లా-వార్తలు

  • Home
  • జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి

జిల్లా-వార్తలు

జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి

Dec 4,2023 | 20:32

ప్రజాశక్తి – కొండాపురం రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఎంతో అవసరమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కొండాపురం మండలం కేంద్రంలో…

మిచౌంగ్‌ తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలి

Dec 4,2023 | 19:34

ప్రజాశక్తి-వీరబల్లి మండలంలోని ప్రజలు మిచౌంగ్‌ తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఒ మల్లీశ్వరి, ఇఒపిఆర్‌డి రామచంద్రారెడ్డిలు తెలిపారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం…

సిఎం జగన్‌ రైతులు పక్షపాతి :’చింతల’

Dec 4,2023 | 19:31

ప్రజాశక్తి-కలికిరి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల కేంద్రం లోని మదనపల్లిరోడ్డులో గల సిఎల్‌ఆర్‌సి భవనంలో నియోజకవర్గంలో…

జలపాతాన్ని తలపిస్తున్న వరద నీరు

Dec 4,2023 | 19:28

ప్రజాశక్తి- రైల్వేకోడూరు మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని బాలపల్లి-కుక్కలదొడ్డి మార్గమధ్యలోని జాతీయ రహదారి ప్రక్కన జలపాతంలా వరద…

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వం

Dec 4,2023 | 18:06

ప్రజాశక్తి – చింతలపూడి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వమని మాజీ సొసైటీ ఛైర్మన్‌ ఆత్కూరి సుబ్బారావు అన్నారు. పట్టణంలో గత 3 రోజుల క్రితం సుప్రియన్‌…

అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చేయాలి

Dec 4,2023 | 17:48

ప్రజాశక్తి – కాకినాడ స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయ స్పందన సమావేశ…

జీవన స్పర్శ నవల ఆవిష్కరణ

Dec 4,2023 | 17:46

ప్రజాశక్తి – కాకినాడ సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీగనారా రచించిన జీవనస్పర్శ నవల ఆవిష్కరణ సభ స్థానిక యుటిఎఫ్‌ హోమ్‌లో జరిగింది. సాహితీ స్రవంతి జిల్లా…

భూముల లబ్ధిదారులకే పట్టాలివ్వాలి

Dec 4,2023 | 17:44

ప్రజాశక్తి – తాళ్లరేవు ల్యాండ్‌ సీలింగ్‌ భూములకు సంబంధించిన లబ్ధిదారులకే పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూరి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు…

తడిసిన ధాన్యంను కొనుగోలు చేస్తాం

Dec 4,2023 | 17:43

ప్రజాశక్తి – కాజులూరు తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తడిసిన ధాన్యంను సైతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెల్లుబోయిన…