జిల్లా-వార్తలు

  • Home
  • భయంతో పరుగెత్తి… బావిలో పడి…

జిల్లా-వార్తలు

భయంతో పరుగెత్తి… బావిలో పడి…

Feb 15,2024 | 11:54

ప్రజాశక్తి-లింగపాలెం : ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం ఏరియాలో మంగళవారం అర్ధరాత్రి కోడిపందాలు స్తావరాలపైన ధర్మాజీగూడెం పోలీసులు దాడి చేశారు. దాడి సమయంలో అక్కడే వున్న వ్యక్తి…

వైసీపీ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం

Feb 15,2024 | 11:28

మలిశెట్టి వెంకటరమణ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : వైసిపి పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. గురువారం…

రామకృష్ణకు ఆదర్శ యూత్ సన్మానం

Feb 15,2024 | 11:25

ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని చెముడులంక గ్రామవాసి క్రికెట్లో బెస్ట్ బౌలర్గా నిలిచిన లైన్మెన్ రామకృష్ణను ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా లైన్మెన్…

హామీలపై జీవోలు ఇవ్వాలి: సిఐటియు

Feb 15,2024 | 01:40

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: గిద్దలూరులోని మున్సిపల్‌ కార్మికులు బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. 2023 డిసెంబర్‌ 26వ తేదీ నుంచి 2024 జనవరి 9వ…

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Feb 15,2024 | 01:39

ప్రజాశక్తి-కనిగిరి: ఏపీ జెఎసి పిలుపు మేరకు కనిగిరి తాలూకా ఎన్జీవో సంఘ అధ్యక్షులు పిల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు కనిగిరి ఆర్డీవో కార్యాల యం ఎదుట మధ్యాహ్న…

సహాయనిధి చెక్కులు పంపిణీ

Feb 15,2024 | 01:37

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి వైసిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ బుధవారం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కనిగిరికి చెందిన లక్ష్మీదేవికి…

సమన్వయంతో పనిచేసి బూచేపల్లిని గెలిపిద్దాం

Feb 15,2024 | 01:36

ప్రజాశక్తి-దర్శి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి వైసిపి తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు…

రంగిలిసింగిలో కాంగ్రెస్‌ ప్రచారం

Feb 15,2024 | 00:23

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కుమారిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు బుధవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి…

ముగిసిన రోడ్డు భద్రత మాసోత్స వాలు

Feb 15,2024 | 00:21

ప్రజాశక్తి-పాడేరు:రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా స్థానిక పాడేరు డిపో, ఏపీఎస్‌ ఆర్టీసీ, అల్లూరి సీతారామరాజు జిల్లా డిపో గ్యారేజీలో ముగింపు సభ బుదవారం నిర్వహించారు. డిపోలో డ్రైవర్లు,…