గిద్దలూరు అభివృద్ధిలో అశోక్రెడ్డి కృషి
ప్రజాశక్తి-గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి అశోక్రెడ్డి కృషితోనే సాధ్యమైందని ముత్తుముల అశోక్రెడ్డి సతీమణి ముత్తుముల పుష్పలీల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులో మూడు…
ప్రజాశక్తి-గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి అశోక్రెడ్డి కృషితోనే సాధ్యమైందని ముత్తుముల అశోక్రెడ్డి సతీమణి ముత్తుముల పుష్పలీల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులో మూడు…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ‘నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఆదరించి గెలిపించండి’ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. శుక్రవారం ఆమె…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన 35 టీడీపీ కుటుంబాలు శుక్రవారం వైసీపీలో చేరారు. వీరికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి…
ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక బస్ స్టాప్ వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక సిపిఎం సర్పంచ్ సోమ్మెల రూతు, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన…
ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఏజెన్సీలో ఇటుకల పండగ ప్రారంభమైంది. ఈ పండుగను గిరిజనులు ప్రాంతాల వారీగా నెలరోజుల పాటు జరుపుకుంటారు. మండలంలో శుక్రవారం కురిడి, జంగిడి వలస ప్రాంత గ్రామల్లో…
ప్రజాశక్తి-అనంతగిరి:ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీలు ప్రసవం అనంతరం ఇంటికి చేర్చేందుకు ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ అంబులెన్స్ పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడంతో రోజంతా తల్లీ బిడ్డ అరుబయటే…
ప్రజాశక్తి-పాడేరుటౌన్: మన్యంలో జోరుగా చింతపండు విక్రయాలు జరుగుతోంది. గిరిజన రైతులు దీన్ని వారపు సంతల్లో విక్రయిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలో ఏజెన్సీలో ముమ్మరంగా చింతపండు క్రయ విక్రయాలు…
షర్మిల బస్సు యాత్రను జయప్రదం చేయండిప్రజాశక్తి-శ్రీకాళహస్తి మతతత్వ బిజెపి పాలనలో మునిగిపోతున్న భారత నావను కాపాడాలంటే మార్పు అనివార్యమనీ, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇండియా కూటమి…
చంద్రగిరిలో 22 మంది వలంటీర్లు రాజీనామాప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి)చంద్రగిరి పట్టణం ఒకటవ సచివాలయ పరిధిలోని 23 మంది వాలంటీర్లకు గాను 22 మంది వాలంటీర్లు శుక్రవారం…