కార్యాలయ ప్రారంభమే విజయానికి నాంది
ప్రజాశక్తి – కురుపాం : ఎన్నికల్లో పార్టీ విజయానికి నాంది టిడిపి కార్యాలయ ప్రారంభమేనని ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టి.జగదీశ్వరి అన్నారు. బుధవారం…
ప్రజాశక్తి – కురుపాం : ఎన్నికల్లో పార్టీ విజయానికి నాంది టిడిపి కార్యాలయ ప్రారంభమేనని ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టి.జగదీశ్వరి అన్నారు. బుధవారం…
ప్రజాశక్తి-జియ్యమ్మవలస : నోటి శుభ్రతతోనే ఆరోగ్య భద్రత సాధ్యమని డెంటిస్ట్ రమ్య తెలిపారు. మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ ఓరల్ డే సందర్భంగా డాక్టర్…
ప్రజాశక్తి కొమరాడ : రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపితో జతకట్టిన పార్టీలను ఓడించి, ఎర్రజెండాకు అండగా నిలవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాకాడ ఇందిర…
ప్రజాశక్తి-గరుగుబిల్లి : సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో స్థానిక మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాన్ని బుధవారం సభ్యులు సంతకాలతో ముగించారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయం…
ప్రజాశక్తి-సాలూరు రూరల్ : రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, మళ్లీ సుపరిపాలన అందించాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు, సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి…
ప్రజాశక్తి-సాలూరు రూరల్ : ప్రేమించిన అమ్మాయి దక్కలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మండలంలోని వెలగవలసలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సాలూరు…
ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరశన సమ్మె బుధవారం నాటికి 50వ రోజుకు చేరుకుంది. స్థానిక ఆర్ఒబి…
శేష వాహనంపై కొలువైన ప్రహ్లాద వరదుడు మోహిని అలంకారంలో జ్వాలా నరసింహ స్వామి – స్వర్ణ శేష వాహనంపై ప్రహ్లాద వరదుడు – 50 భారీ కేడ్లు…
ప్రజాశక్తి – వంగర : చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాకారమవుతోందని మాజీ మంత్రి, టిడిపి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. బుధవారం మండలంలోని శివ్వాం…