జిల్లా-వార్తలు

  • Home
  • 5లోగా వేతన బకాయిలు చెల్లించాలి

జిల్లా-వార్తలు

5లోగా వేతన బకాయిలు చెల్లించాలి

Apr 26,2024 | 20:45

ప్రజాశక్తి-పాలకొండ : నగరపంచాయతీలో కాంట్రాక్టు, మున్సిపల్‌ కార్మికులకు జనవరిలో ప్రభుత్వం ప్రకటించిన వేయి రూపాయలు నేటికీ విడుదల చేయలేదని, అలాగే మార్చి నెల నుండి పెంచిన జీతం…

తాగునీటి సమస్యలేకుండా చూడాలి

Apr 26,2024 | 20:44

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా చూడాలని వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక…

ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారమెప్పుడో?

Apr 26,2024 | 20:43

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : జిల్లా కేంద్రంగా విలసిల్లుతున్న పార్వతీపురం పట్టణం నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో విలవిలలాడుతుంది. సుమారు 22ఏళ్ల క్రితం డివిజన్‌ కేంద్రంగా ఉన్న పట్టణంలోని ప్రధాన రహదారిపై…

రాక్షస పాలన తరిమి కొట్టాలి: కళా

Apr 26,2024 | 20:38

ప్రజాశక్తి – గుర్లరాష్ట్రంలో రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఎన్‌డిఎ ఉమ్మడి అభ్యర్థి కిమిడి కళా వెంకట రావు…

మాయా’జలం’

Apr 26,2024 | 20:37

ప్రజాశక్తి-చీపురుపల్లి : మంచి నీటి పేరిటి మహా మోసమే జరుగుతోంది. కొన్ని వాటర్‌ ప్లాంట్లలో చూస్తే కనీస నియమ నిబంధనలు పాటించడం లేదు. అడ్డగోలుగా నీటిని శుధ్ది…

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నిర్మూలన

Apr 26,2024 | 18:21

చెముడులంకలో వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యాధికారి డాక్టర్‌ సువర్చల ప్రజాశక్తి-ఆలమూరు పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు నివారించుకోవచ్చని పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్‌ సువర్చల, డాక్టర్‌ మల్లిఖార్జునరావు, డాక్టర్‌ భవాని శంకర్‌…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

Apr 26,2024 | 18:18

సమావేశంలో పాల్గొన్న ఎంపిపి, అధికారులు తదితరులు ప్రజాశక్తి-ముమ్మిడివరం వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ముమ్మిడివరం ఎంపిపి కోలా గంగాభవాని సూచించారు. మండల పరిషత్‌…

గుమ్మిలేరు నుంచి బండారు ఎన్నికల ప్రచారం

Apr 26,2024 | 15:31

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని గుమ్మిలేరు నుంచి జనసేన ఇంఛార్జీ బండారు శ్రీనివాస్‌, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలసి టీడీపీ, జనసేన,…

ఎమ్మెల్సీ తోటవి చౌకబారు విమర్శలు : దొరబాబు

Apr 26,2024 | 15:28

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పై కళ్లుండే వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారా అని మండపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మందపల్లి…