జిల్లా-వార్తలు

  • Home
  • మతోన్మాదశక్తుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

జిల్లా-వార్తలు

మతోన్మాదశక్తుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

Apr 14,2024 | 12:31

చిత్తూరు : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా చిత్తూరు అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

టెంపుల్‌ వద్ద భారీ బంగారం-నగదు పట్టివేత

Apr 14,2024 | 12:24

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని టెంపుల్‌ వద్ద అనుమానితుల వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు సీజ్‌ చేసిన ఘటన శనివారం రాత్రి జరిగింది. విజయనగరం పట్టణంలోని…

సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … వైసిపి శ్రేణుల నిరసన

Apr 14,2024 | 11:29

ఏలూరు : సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … చింతలపూడి మండలం పాతిమపురం క్రాస్‌ రోడ్డులో మండల అధ్యక్షులు జానకిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు ఆదివారం…

నేడు తెనాలి రానున్న పవన్‌ కల్యాణ్‌

Apr 14,2024 | 00:20

ప్రజాశక్తి – తెనాలి : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం తెనాలి రానున్నట్లు ఆ పార్టీ పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. స్థానిక…

లోకేష్‌ డబ్బు తీసుకుని వైసిపికి ఓటేయండి

Apr 14,2024 | 00:18

సిఎం జగన్‌కు చేనేత వస్త్రాలు బహూకరిస్తున్న వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.లావణ్య, ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధానిలో పేద లకు సెంటు…

అమరావతిని అంగుళం కదల్చలేరు

Apr 14,2024 | 00:17

ప్రత్తిపాడు సభలో మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/తాడికొండ/ప్రత్తిపాడు : అమరావతి రైతుల ఉద్యమం స్ఫూర్తిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసిపి ఓటమికి నడుంబిగించాలని టిడిపి…

స్ట్రాంగ్‌ రూం నుండి ఈవీఎంల తరలింపు

Apr 14,2024 | 00:16

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వినుకొండ రోడ్డులోగల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల (ఈవీఎం)లను…

ఎన్నికల సంగ్రామం.. పోటాపోటీగా ప్రచారం..

Apr 14,2024 | 00:15

గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్‌కు ఇంకా నెల సమయం ఉన్నా ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే ప్రధాన…

ప్రభుత్వ విద్యతోనే అసమానతలు దూరం

Apr 14,2024 | 00:14

సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య కొనసాగితేనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. రాజ్యాంగ…